కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ ఆగమైతదని, అలాగే రాష్ట్రం అంధకారమై ప్రతి ఒక్కరూ టార్చిలైట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
తెలంగాణలో కాంగ్రెసోళ్ల ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్లీ ఆకలి చావులే అని ఎమ్మె ల్యే రమావత్ రవీంద్రకుమార్ ఎద్దేవా చేశారు. శనివారం మండలంలోని బాలాజీనగర్, మునావత్తండా, రాం పురం, దుగ్యాల, తిరుమలగిరి, మేడారం, అక్క
ధరణి పోర్టల్ అంటేనే కాంగ్రెస్ నేతలు శివాలెత్తుతున్నారు. దాని పేరు వింటేనే గడగడ వణుకుతున్నారు. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కర్షకులు ధైర్యంగా ఉండడం చూసి జీర్ణించుకోలేకపోతున్న రేవంత్ వం�
ఉప్పల్ నియోజకవర్గంలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కాలనీల్లో పాదయాత్ర చేస్తూ.. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఈ ఒక�
బీఆర్ఎస్ హయాంలో దర్గాలను కూల్చివేశారని, వక్ఫ్ భూములను ఆక్రమించారని ఆరోపిస్తున్న నేతలు చర్చకు రావాలని హోంమంత్రి మహమూద్అలీ సవాల్ విసిరారు. ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు డోకూరి శ్రీనివాస్�
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని, అభివృద్ధికే ప్రజలంతా పట్టం కట్టాలని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి, రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన�
కాంగ్రెస్ అన్నేండ్ల పాలనలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వకపోగా, ఆయన ఫొటోతో కనీసం పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయలేని నాయకులు తెలంగాణకు వచ్చి ఆయన పేరు ప్రస్తావించడం విడ్డూరంగా �
భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నర్సింహారావును ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీకి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పుట్టగతులుండవని రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రి కెప్టెన్ వొడితెల లక్ష్మీక�
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ లాంటి గొప్ప నాయకుడిని ఘోరంగా అవమానించిన ఆ పార్టీ, పీవీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డ
రైల్వే చక్రబంధం నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం రైల్వేగేట్ల వద్ద ఆర్యూబీలను నిర్మిస్తామని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్�
అభివృద్ధి అడ్రస్ తెలియని కాంగ్రెస్ను ఖతం చేస్తేనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్, అంకుషాపూర్ గ్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నదని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఈ ఉల్లంఘనలకు సంబంధించి శనివారం సీఈవో వికాస్రాజ్కు 6 అంశాలపై ఫిర్యాదు చేసింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపొందాక కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేండ్లలో ఏం చేశారు? ఈ ప్రశ్న కొందరు పదే పదే అడుగుతారు. వారికి కొద్దిగా అవగాహన లోపం ఉండి ఉండవచ్చు. అందుకే 2014 తర్వాత మన రాష్ట్రంలో ఏ మార్పులు వచ్చా�