Barrelakka | నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి కర్నె శిరీష అలియాస్ బర్రెలకకు రక్షణ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
Telangana | అసలు గీ కాంగ్రెసోళ్లకు ఎవుసం ఎట్ల చేస్తరో ఎరికేనా!! పంటలు ఎట్ల పండుతయో తెలుసా!! వరి పంటకు ఎన్ని నీళ్లు కావాలే? తోటకు, కూరగాయల పంటకు ఎన్ని నీళ్లు పడుతై అనేది ఎరికేనా? గాలి మాటలతోని.. నోటి దురుసుతోని ఎవుసం �
Priyanka Gandhi |కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున శుక్రవారం పలు నియోజకవర్గాల్లో విజయభేరి సభలు నిర్వహించారు. ఈ సభలకు రెండుచోట్ల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ, మరికొన్ని చోట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ హాజరయ్యార
Congress | అడ్డంగా దొరికి సోషల్మీడియాలో ఇజ్జత్ పోగొట్టుకున్న కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. ఇప్పటికే ఫేక్ సర్వేలతో మైండ్గేమ్ ఆడుతున్న పార్టీ ఫేక్ రాజక�
Congress | మొన్న ఖర్గే సభ వెలవెల.. నిన్న రేవంత్ సభ ఖాళీ.. నేడు ప్రియాంక సభ కళావిహీనం.. పైన పటారం లోన లొటారం. నియోజకవర్గాల్ని దాటి బయటకు రాలేని స్థితిలో పార్టీ ముఖ్యనేతలు.. కనిపించని ప్లానింగ్.. విఫలమవుతున్న టైమింగ�
BRS | ఇప్పటిదాకా వెలువడిన సర్వేలు ఏవైనా బీఆర్ఎస్దే విజయం.. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అని స్పష్టం చేశాయి. ఇప్పుడు తాజాగా మరో సర్వేకూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
ఆలోచన... సమాజంలో విధ్వంసాన్ని రేపగలదు. అందుకే ఆలోచన తీరు ఎలాంటిదనేది ఆ నాయకుల దృక్పథానికి అద్దం పడుతుంది. తాజా ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిపై విజన్-2047 ప్రకటించారు. స్వాతంత్య్రం
యాభైఏండ్లు పాలించి రైతులకు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ.. వ్యవసాయం పై చేస్తున్న వ్యాఖ్యలకు రైతాంగం భగ్గుమంటోంది. కరెంట్ను మూడుగంటలు చేస్తాం.. 10హెచ్పీ మోటర్లు పెడతామంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. �
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిమిషం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్..శుక్రవారం కాసేపు మెట్రో రైలులో ప్రయాణించి సందడి చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ ప్రతి�
నియోజకవర్గ ప్రజలు మరో అవకాశమిస్తే ఖమ్మాన్ని పెద్ద నగరాల మాదిరిగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం రూపురేఖలను మ�
తెలంగాణకు వచ్చి నీతులు చెప్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సొంత ఊరిలోనే మంచినీళ్లకు దిక్కులేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కర్ణాటకకు చెందిన ఖర్గే సొంత ఊరిలో కరెంటు కూడా ల�
నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారికి సేవకుడిలా పనిచేస్తానని, ఎన్నికల్లో గెలిచిని సత్తుపల్లి నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవా�
ఎన్నికల్లో నోట్ల కట్టలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక తరహాలో రియల్ ఎస్టేట్ సంస్థలపై పడింది. ఎన్నికల నేపథ్యంలో డబ్బులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు కొందరు సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేసి బెదిర�