ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల కోలాహలం నెలకొన్నది. గురువారం మంచిరోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కోదాడ, ఆలేరు మినహా పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నా
బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గా ల ప్రజలను అక్కున చేర్చుకుందని యువతంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మానకొండూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జమ్మికుంటకు రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జమ్మికుంట పట్టణానికి హెలీకాప్టర్లో చేరుకుంటారు. నాయిని చెరువు వద్దగల హెలీప్యాడ్లో దిగనున్నారు
‘రేఖానాయక్.. నువ్వు సీం కేసీఆర్ వల్లే ఎమ్మెల్యే అయినవ్.., జడ్పీటీసీగా ఉన్న నిన్ను ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిపించిన్రు.. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.., అ లాంటి నాయకుడుని పట్టుకొని దుర్భాషలాడడం సమంజసం క�
పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ పెద్దప�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్నారు.. టికెట్లు అమ్ముకుంటూ రాజకీయ బ్రోకర్గా మారాడని ఆదిలాబాద్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాయకులు సాజిద్ఖాన్, గం�
కాంట్రాక్టుల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ ఊసరవెల్లి సిగ్గుపడేలా పూటకో పార్టీ మారుస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎ�
జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్.. ధర్మపురి నృసింహుడి క్షేత్రంలో పూజలు చేసిన అనంతరం అట్టహాసంగా నామినేషన్ వేశారు.
బాన్సువాడ నియోజకవర్గాన్ని తొమ్మిదేండ్లలో దాదాపు రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేశానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదిం చి, భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ�
మహిళల భద్రతకు మహానగర పోలీసు శాఖ భరోసా కల్పిస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ-టీమ్స్ను ఏర్పాటు చేసింది.
గెలువలేకనే కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. గురువారం నామినేషన్ పర్వంలో కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇబ్రహీంపట్నం �
బీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలు పార్టీ గెలుపునకు కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువా రం ఎమ్మెల్యే సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు.