రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా పింక్ వేవ్ నడుస్తున్నదని, బీఆర్ఎస్ను రాష్ట్ర ప్రజలతోపాటు దేశంలోని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బోధన్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస�
తెలంగాణ సాయుధ పోరాటాల పురిటిగడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం మండల కేంద్రంలో నామినేషన్ వేసిన అనంత�
“స్వరాష్ట్రంలో సంక్షే మం, అభివృద్ధితో సంతోషంగా సాగిపోతున్న మన జీవితాలను ఆగం చేసేందుకు దుష్టశక్తులన్నీ ఒక్కటైనయి. కాంగ్రెస్తో కలిసి మళ్లీ రాష్ర్టాన్ని నాశనం చేసేందుకు వస్తున్నయి. నేనొక్కటే చెబుతున్న�
ఎన్నో ఏండ్లుగా అభివృద్ధ్దికి దూరంగా ఉన్న నల్లగొండ ఇప్పుడిప్పుడే అభివృద్ధ్ది బాటలో పయనిస్తున్నదని, నల్లగొండ పునర్నిర్మాణానికి ప్రజలంతా ఆలోచన చేసి మళ్లీ దీవించి, తనను మరోసారి అసెంబ్లీకి పంపించాలని బీఆ�
చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో తనను మరోసారి ఆశీర్వదిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం చెన్నూర్ పట్టణంలోని జగన్నాథ స్వా
రాష్ర్టానికి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజికవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గురువారం తన న
నకిరేకల్ నియోజకవర్గ ప్రజలే తన బలం, కార్యకర్తలే తన బలగమని, ప్రజాఆశీర్వాదంతో నకిరేకల్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని, అల్లాటప్పా నాయకులతో కుదరదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఒక్క కేసీఆర్ కోసం ఢిల్లీ
దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆర్డీఓ శ్రీరాములుకు నామిషన్ పత్
‘నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన. నన్ను నాలుగు సార్లు గెలిపించారు. ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లోనూ మీ బిడ్డగా భారీ మెజార్టీతో ఆశీర్వదించండి’ అని సిరిస�
ఐదు దశాబ్ధాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీరు, కరెంటు లేక అనేక ఇబ్బందులు పడ్డామని, మళ్లీ ఆ దరిద్రం కావాలో? లేక పదేళ్లుగా స్వరాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కావాలో? ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కరీంన
పచ్చని తెలంగాణపై వ్యతిరేక శక్తుల కుట్రలను ఖండిస్తూ ఆయా పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆరు దశాబ్దాల ఆకాంక్షను కొట్లాడి సాధించిన ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్తోనే రాష్ట్రం.
స్వరాష్ట్రంలో పదేండ్లుగా సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగిన అభివృద్ధి, అన్ని వర్గాలకు అందిన సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి, స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్ల పాలనలో జరిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే క�