రేవంత్రెడ్డి.. లీడర్లను కొనవచ్చేమో గానీ తెలంగాణ బిడ్డలను కొనే దమ్ము నీకు లేదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్
కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్లను స్థానిక నాయకులతో కలిసి ఆర్వో శ్రీనివాస్రెడ్డికి సమర్పించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలువాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలపై ఆదాయం పన్ను (ఐటీ) అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్న వేళ.. అక్కడ కాంగ�
స్థానిక బిడ్డను... శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించండి...ఇంటింటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తాను.. అని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం జహీరాబ
నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, హెల్త్ అండ్ ఫ్యామ�
వనపర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి తనకు ఇవ్వాల్సిన రూ.3.55 కోట్ల కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడని నాగర్కర్నూల్ జిల్లా కోడేరుకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ ఒగ్గు పర్వతాలు ఆరోపిం�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆకర్శితులైన పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు గురువారం నగరంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. భారత జాగృతి యువ నాయకుడు జాదవ్ర�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం నామినేషన్ల పండుగ కనిపించింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దాఖలు చేశారు. కాగా, కరీంనగర్లో పలువురు అభ్యర్థులు సాదాసీదాగా వేశారు.
కామారెడ్డి జనంతో హోరెత్తింది. పట్టణానికి అన్ని వైపులా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవవర్గం నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ నామినేషన్ దాఖలు కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగి
‘భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులే మా బలం.. బలగం. గులాబీ శ్రేణులే మా సైన్యం. బీఆర్ఎస్ గుర్తుపై ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే మీ స్నేహితుడిగా, బంధువుగా, ఇంట్లో మనిషిగా, సై
ఎలాంటి హంగూ.. ఆర్భాటం లేకుండా మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన, ఉదయం 11.30 గంటలకు సిరిసిల్లకు చ
“సిద్దిపేట ప్రజలే ప్రచారకులు, జిల్లా కేంద్రానికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకుందాం” అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం పట్టణంలోని మెహిన్పురా వేంకటేశ్వరాలయంలో నామి�
‘కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగేదేం లేదు. ఆ పార్టీ నాయకులకు ఏది చేతకాదు. అది చేస్తాం.. ఇది చేస్తామని నానా హంగామా చేయడం తప్ప ఆచరణ సాధ్యంకాదు. వాళ్లు ఇచ్చేవన్నీ ఫేక్ హామీలే.