ఎండిపోయిన గడ్డి, చెత్త కాగితాలు, పిచ్చి మొక్కలతో నిండి పోయిన పార్కులు అసాంఘీక కార్యాకలాపాలకు నిలయంగ ఉం డేవి. అలాంటి పార్కులు ప్రస్తుతం పచ్చటి పచ్చిక బయ ళ్లు, ఒపెన్ జిమ్లు, పిల్లలు ఆడుకుకునేందుకు వీలుగా
కుత్బుల్లాపూర్ గులాబీమయంగా మారింది. గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన నామినేషన్ను దాఖలు చేసేందుకు గులాబీ సైన్యం దుండుగా కదిలివచ్చారు. కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లతో పాటు నిజాంపేట్ మున్సిపల్
బ్రహ్మాండమైన మెజార్టీతో మూడోసాని విజయం సాధిస్తానని సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఆయ
ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో కలిసి ఎల్బీనగర్ రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న సుధ�
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు పేర్కొన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తాలో చ�
తెలంగాణ రాష్ట్రం కేసిఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ విజయం కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.
మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని..మరోసారి ఆశీర్వదించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయి. కేసుల వివరాలను ఆయన తన ఎన్నికల అఫిడవిట్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని...మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం సికి
ఎవరెన్ని ఎత్తులు వేసినా, దివంగత ఎమ్మెల్యే, తన తండ్రి సాయన్న ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో కంటోన్మెంట్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత స్పష్టం చేశారు.
నామినేషన్ల దాఖలులో గులాబీ గుబాళించింది. డప్పు చప్పుళ్లు, కళాకారుల ఆట పాటలు... భారీ బైక్ ర్యాలీలతో బీఆర్ఎస్ అభ్యర్థులు సందడి చేశారు. పాదయాత్రలు, ర్యాలీలుగా కదిలి.. జనసంద్రం నడుమ అభ్యర్థులు గురువారం తమ నా�
ఎన్నో ఆకాంక్షలతో, ఆశయాలతో ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నాం. గడిచిన పదేండ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ సాకారమైంది. సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతున్నది.
“బీజేపీ నాయకులేమో మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే.. కాంగ్రెస్ నాయకులేమో కరెంటు వద్దు, రైతు బంధు వద్దు అంటున్నారు.. వాళ్ల మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు ఆగం కావద్దు” అని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం కా�
ప్రజాఆశీర్వాద సభలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో కామారెడ్డి నియోజకవర్గంలో రూ. 1965 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నామన్నారు. కేసీఆర్ ఆ�