పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలకు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకునే పేదలకు వైద్యం భ�
కాంగ్రెస్లో ‘తిరుగుబాటు’ ఆ పార్టీకి తలపోటుగా మారింది. టికెట్ల కేటాయింపు నుంచి హస్తాన్ని ‘అసమ్మతి’ వెంటాడుతున్నది. తాజాగా పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్స్గా ఇద్దరు చొప్పున నామిన�
రాష్ట్రంలో సంక్షేమ పాలన బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అభివృద్ది జరిగిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.
అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం, కాశగూడెం, కడారిగూడెం, రామోజీకుమ్మరిగ�
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశానని.. మరోసారి ఆశ్వీరదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
తెలంగాణ ప్రజలను వంచించిన దోహ్రుల పార్టీ కాంగ్రెస్ అని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. మండలంలోని నల్లబెల్లి, బాలునాయక్ తండా, కొత్తపల్లి, నార్లవాయి, ఎల్గూరు స్టేషన్�
దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కాకముందు నిజాం పాలనలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో చీట్గుప్పా తాలూకా కేంద్రంలో జహీరాబాద్ ఉండేది. భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడి జహీరాబాద్ ఆంధ్రప్ర�
Minister KTR | కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్
Kodangal | కొడంగల్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విజయం సాధించిన తరువాత కొడంగల్ను �
CM KCR | ‘యుద్ధంలో గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. శత్రువును ఓడించడం’ జల్సా సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. రాజకీయాల్లో అపర చాణక్యుడు కేసీఆర్ కూడా సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తారు. ‘ప్రజా క్షేత్రంలో యుద్ధ
Koppula Eshwar | ప్రజాక్షేత్రమే ఆయన ఇల్లు. సమస్యల పరిష్కారమే ఆయన లక్ష్యం.. ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నాననే భరోసా.. కోపం దరిచేరని శాంతమూర్తి. నిరంతర శ్రామికుడు. సింగరేణి కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రభు
Zaheerabad |కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట మునిగినట్టే అని చెప్పడానికి సరైన ఉదాహరణ జహీరాబాద్ నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏండ్ల తరబడి గుడ్డిగా నమ్మారు. కాంగ్రెస్కు ఓటేస్తే తమ బతుకులు బ
Telangana | బండ మీద పంట పండించే ఆలోచనలు చేయడంలో సీఎం కేసీఆర్ది ప్రత్యేక స్థానం.. ఆకలి కేకల గానం చేసిన తెలంగాణను దేశానికి అన్నం పెట్టే స్థాయిలో నిలబెట్టేందుకు తనదైన మార్కుతో ‘పరిశ్రమించారాయన.. ఫలితంగా స్వరాష్ట్
Daruvu Yellanna | విద్యార్థులను ఇప్పుడే కాదు.. ఉద్యమ కాలం నుంచీ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తున్నది. ‘తార్నాకలో బీర్లు తాగి లొల్లి చేస్తరు’ అన్న రేవంత్ మాటలు ఆయన అహంకారాన్ని నిరూపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెం�