తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ను ఖతం చేసేందుకు ఢిల్లీ నుంచి లైన్కట్టి దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతికాముక రాష్ట్రంగా ముందుక
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ.. ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతుండగా.. వృద్ధులు, మహిళలు, యువత కారు గుర్తుకే ఓటు వేస్�
‘ధర్మపురి ప్రజలు ధర్మం వైపే ఉంటారు. ధర్మం బీఆర్ఎస్ పక్షాననే ఉంది. ప్రచారంలో ఈ విషయం స్పష్టమవుతున్నది. నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా, ప్రజలు నీరాజనం పడుతున్నారు.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ తీరు. తన చరిత్రను మొత్తం కులాల కుంపట్లు, మత ఘర్షణలు, అల్లర్లతో నింపేసుకొన్న ఆ పార్టీ, ఇప్పుడు మరో అడుగు ముం దుకేసి ఏకంగా బీసీ కులాలు, మైనార్టీల మధ్�
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలన్నీ డూప్లికేట్ అని, ఎన్నికల తర్వాత హామీలేవి కాంగ్రెస్ నేతలకు గుర్తుండవని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు.
సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో వందశాతం అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వేల్పూర్, మెండోరా మండలాల్లో విస్తృతంగా �
‘ నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి. ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని’ జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ�
బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలోని నందీశ్వర క్షేత్రంలో శుక్రవారం పూజలు చేశారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు తనకు మరో మారు ఆశీర్వదించాలని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్�
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 236 మంది అభ్యర్థులు 410 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం నిజామాబాద్లో గ�
ఆలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. తాసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వీరారెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందించారు. ర్యాలీలు లేకుండా పలు�
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గంలో బొక్కా బోర్లా పడింది. సీఎం కేసీఆర్పై పోటీ చేసేందుకు తొడలు కొట్టిన నేతలు నిర్వహించిన తొలి బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పట్టణంలోని ఇందిరాగాంధీ మైదానంలో
ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కేవలం 24 గంటల తేడాలోనే రెండు విభిన్న దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.సీఎం కేసీఆర్ నామినేషన్, ప్రజా ఆశీర్వాద సభ స�
పోలింగ్కు ముందే ఓటమి ఖాయం కావటంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిలో అసహనం పెరిగిపోతున్నది. ప్రత్యర్థి పార్టీల నేతలను, ముఖ్యంగా అధికార పార్టీ పెద్దలను రాయలేని భాషలో బూతులు తిడుతూ మీడియాలో హైలైట్ కావట
నారాయణపేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, అనంతరం నారాయణపేట జిల్లా ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి చేపట్టడంతో ర�