జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరి రోజు శుక్రవారం నామినేషన్ల జాతర సాగింది. ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల అసెంబ్లీ స్థానాలకు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజ�
ఎంపీగా గెలిచి నాలుగేళ్లు అవుతున్నా ఏ రోజు కూడా బండి సంజయ్ అభివృద్ధి విషయంలో కనీస ఆలోచన చేయలేదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు విమర్శించారు. నగరాభివృద్ధిపై లెక్కలు,
గత నలభైసంవత్సరాలుగా తనకు అండగా ఉంటున్న నియోజకవర్గ ప్రజలే నా బలగం.. బలం అని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బాన్సువాడ మండల
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పెద్ద కుట్ర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీసీలు, మైనార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసి�
నగరంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూడండి... వచ్చే ఐదేళ్లలో ఈ అభివృద్ధి మరింత పురోగతి సాధించేందుకు కారు గుర్తుపై ఓటు వేసి తమను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ క�
ఎన్నో ఏండ్లుగా అభివృద్ధ్దికి దూరంగా ఉన్న నల్లగొండను తాను ఈ ఐదేండ్లలో అభివృద్ధ్ది చేస్తున్నానని తనకు మరో అవకాశమిస్తే సంపూర్ణ అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ర
‘ప్రజలారా..? జాగ్రత్తగా ఉండండి. మనల్ని 60ఏండ్లు గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వస్తంది. దొంగహామీలు ఇస్తూ, అసత్య ప్రచారం చేస్తూ మిమ్మల్ని మభ్య పెడుతోంది. ఆ పార్టీ వస్తే మళ్లీ కష్టాలే. పాత కథే అవుతుంది.
చెన్నూర్ నియోజకవర్గంతో పాటు పట్టణంలో చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్కే అభ్యర్థి బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలోని 11వ వార్డు నడిమ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పుతోంది. కొద్దో గొప్పో పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తుల, అసమ్మతుల, రెబల్స్ బెడద తలనొప్పిగా మారుతోంది. ఆదిలాబాద్, బోథ్, ముథోల్, �
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనమే వస్తుందని, బీఆర్ఎస్ గెలిస్తేనే గొప్పగా అభివృద్ధి చెందుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా�
కాంగ్రెస్కు ఓటేస్తే కర్ణాటక రాష్ట్రం మాదిరిగా తెలంగాణ కూడా అంధకారంగా మారుతుందని బీఆర్ఎస్ పార్టీ షాద్నగర్ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి పేర్కొన్నారు. కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామానికి చెందిన సు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు కడపటి సమాచారం అందే సమయానికి 5,170 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లకు గడువు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అయితే అప్పటికే చాలామంది రిటర్నింగ్ అధిక�