Suryapet |తాగునీటికి కటకట. అందనంత దూరంలో సర్కారు విద్యా, వైద్యం. మౌలిక వసతులు హీనం. ఇది 2014కు ముందు సూర్యాపేట నియోజకవర్గ పరిస్థితి. వరుసగా మూడుసార్లు గెలిచి సూర్యాపేటను ఆగం పట్టిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2009లో కాం
Chandrababu | తెలంగాణ ఎన్నికల్లో మద్దతుపై టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఫేక్ లెటర్ సృష్టించారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mynampalli Rohith | మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ నకిలీ డాక్టర్ అని బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్ ఆరోపించారు. రోహిత్ ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లను వారం రోజుల్లో బయట పెడతామని తెలిపా�
BJP | అభ్యర్థుల ఎంపికలోనే తీవ్ర తడబాటుకు గురైన బీజేపీ.. బీ ఫారాలు ఇచ్చే సమయంలోనూ ఆగమాగం అయ్యింది. ఒకవైపు చాలాచోట్ల సరైన అభ్యర్థులు దొరకక నామినేషన్ల చివరిరోజున జాబితాలు విడుదల చేసింది.
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. చివరి దశ అభ్యర్థుల ఎంపికలో ఆయన సూచించిన అభ్యర్థులను పక్కనపెట్టి ఇతర నేతలకు టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిలాఖత్ అయ్యాయా? ఒక పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నచోట మరో పార్టీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి పరోక్షంగా సహకరిస్తున్నదా? పోలింగ్ రోజు రెండు పార్టీల ఓట్�
Minister Harish Rao | అత్మగౌరవం గురించి తరచూ చెప్పే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సమైక్యవాదులతో చేతులు కలిపి హుజూరాబాద్ ప్రజల అత్మగౌరవాన్ని మంటగలిపారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
Revanth Reddy | కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ రణభేరి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హాజరైందే అరకొర జనమైతే సభ ముగింపు సమయానికి సగభాగం ఖాళీగా మారింది. సభ ప్రారంభంలో జనం కనిపించినప్పటికీ సిద్ధరామయ్య ప్రసంగం ప్రారంభ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని నమ్ముకుంటే నట్టేట ముంచారని, ఆత్మహత్యే శరణ్యమనేలా తన పరిస్థితి తయారైందని సూర్యాపేటకు చెందిన కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
బీసీలను ముఖ్యమంత్రి చేసే విధానం ఇదేనా? అని బీజేపీ తీరును ఆ పార్టీ నాయకురాలు తుల ఉమ ఎండగట్టారు. బలహీనవర్గాలకు చేయూతనందిస్తానని చెప్పడం కాదని, చేతల ద్వారా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి.. ఇప్పుడెక్కడ చూసినా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా వినిపిస్తోన్న ప్రాంతం. ఎందుకంటే ఇక్కడినుంచి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పోటీ చేస్తుండటమే ప్రధాన కారణం. కారణాలేవైనప్పటికీ కామారెడ్డి
శాసనసభ అభ్యర్థుల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 3వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ కాగా.. బీఆర్ఎస్, వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మంలో