‘ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీలేదు.. ఆ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగం అవుతుంది.. కుక్కలుచింపిన విస్తరిలా తయారవుతుంది.. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో సరైన నాయకుడికి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎం
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ మండలం చిన్నరావిరాల గ్రామ పంచాయతీ గువ్వలేటి గ్రామంలో శనివారం ఆం
కాంగ్రెస్ పార్టీ పేర్కొంటున్న 6 గ్యారెంటీలు చిత్తు కాగితాలతో సమానమని.. పక్కనే ఉన్న కర్ణాటకలో ఇచ్చిన ఇటువంటి హామీలు ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహ�
బీఆర్ఎస్.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచారంపై మరింత దృష్టిపెట్టింది. సభలు, సమావేశాలతో ప్రజలకు చేరువైన పార్టీ.., ఇంటింటా ప్రచారంతో దూసుకుపోతున్నది.
రైతుబంధు.. రైతుబంధు.. రైతుబంధు.. ఏ నోట విన్నా ఇదే మాట. ఏ నలుగురు కూడళ్లు, హోటళ్ల వద్ద కలిసినా ఇదే చర్చ. సీఎం కేసీఆర్ ప్రతి బహిరంగ సభలో పెట్టుబడి సాయం గురించి విపులంగా వివరించడం, ప్రయోజనాలను తెలుపడం,
అక్టోబర్ 4వ తేదీన విడుదల చేసిన ఓటరు జాబితా తరువాత జిల్లాలో కొత్తగా 1,67,163 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 35,23,219కి చేరింది. ఇందులో పురుషులు 18,22,366 మంది ఉండగా, మహిళలు 16,99,600 మంది
ప్రతి పక్ష పార్టీల ప్రలోభాలకు లొంగ వద్దని అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వనిపాకల, వట్టిమర్తి గ్రామాల్లో శనివారం రాత్రి ఆయన ఇంటింటి ప్రచారం ని�
ఉప ఎన్నిక తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం.. 10 నెలల్లోనే నియోజక వర్గంలో 570 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినం..మరి కొన్ని పనులు కొనసాగుతున్నాయి.
మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి ప్రచారాన్ని శనివారం ప్రారంభించారు. మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామ పంచాయతీ నుంచి ప్రచారం ప్రారంభించిన ఆయన బీఆర్ఎస్ ప్రభు
ఎమ్మెల్యేగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ప్రజలను కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ ని యోజకవర్గాల్లో పోటీకి 208 మంది నామినేషన్లు దా ఖలు చేశారు. రికార్డు స్థాయిలో 208 మంది అభ్యర్థులు 330 సెట్ల నామినేషన్ సెట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కార్యాలయాల�
తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించాలని, పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలువాలని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బొమ్మలరామ
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం మద్దూర్, కోస్గి మండలాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని కోస్గి మండల�