తెలంగాణ రాకముందు మన పల్లెలే కాదు పట్టణాలూ విపరీతంగా వివక్షకు గురయ్యాయి. నిధులు లేక, అభివృద్ధి జరగక మురికి కూపాలుగా తయారయ్యాయి. పట్టణాల ప్రగతిని పట్టించుకున్న పాపాన పోలేదు నాటి కాంగ్రెస్ పాలకులు. కనీస మ�
‘బీసీలకు బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లే ఇస్తాం తప్ప తక్కువ ఇవ్వం’ అంటూ ఢాంబికాలు పలికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆఖరికి తుస్సుమనిపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీలకు 23 స్థానాల్లో టికెట్లు ఇవ్వగా క
రైతులను అన్యాయంగా అరిగోసపెట్టిన రాబందు పార్టీ కాంగ్రెస్ అయితే రైతుబంధు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ది.కాలంతో పోటీపడుతూ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్ది. 24 గంటల ఫ్రీ కరెంట్ అందిస్తున�
ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్ పిలుపునిచ్చారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ఆయన తనయుడు కొత్త పృథ్వీ
తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్దే అధికారమని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే సండ్ర కృషి కారణంగా సత్తుపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చ�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల విభాగం అధికారులు విడుదల చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో(పటాన్చెరు నియోజకవర్గంలోని రెండు డివిజన్లకు) ఓటర్లు మొత్తం 1,09,56,477గా తేల
“ఎన్నికలు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్, ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించి స్కాంలు తప్ప చేసిందేమీ లేదు. ప్రజలను నిండా ముంచింది. కాంగ్రెస్ అంటే స్కాంలు. బీఆర్ఎస్ అంటే స్కీంలు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 13వ తేదీన కులకచర్లకు రానున్నారు. పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మహేశ్రెడ్డికి మద్దతుగా మధ్యాహ్నం 2 గంటలక�
ఆదిలాబాద్ నియోజకవర్గంలో 40 ఏండ్లుగా ప్రజాసేవలో ఉన్నానని, ప్రజల మనిషిగానే గుర్తింపు పొందానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నియోజకవర్గాన్ని పట్టించుకోకప�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.
కోదాడ నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాలను అభివృద్ధి చేసిన తాను మరలా రెండోసారి మీ బిడ్డగా వస్తున్నా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలను కోరారు. శనివారం ఆయన మండలంలోని పోలేనిగూడెం, బేతవోలు,
ఒక వాగు... పది గ్రామాల ప్రజలకు ప్రాణ సంకంటం. వర్షం పడిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండాల్సిన దుస్థితి. వాగు ఉప్పొంగితే ఎటు వాహనాలు అటే.. ఎక్కడి ప్రజలు అక్కడే.. అలాంటి గోస నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభ
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం చీకటి అవుతుందని, మళ్లీ పాతరోజులే వస్తాయని చేవెళ్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. శనివారం ఉదయం 8 గంటలకు చేవెళ్ల మండల పరిధిలోని ఆలూర్ గ్రామంలో సర�