రాష్ట్రంలోని ఎరుకల కులస్థులు బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించారు. కారు గుర్తుకు ఓటేస్తామని, కేసీఆర్నే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు తెలంగాణ ఎరుకల సంఘం (కురు) రాష్ట్ర కమ�
ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్మిక నేత ఎస్బీ మోహన్రెడ్డి తనయుడు, సామాజిక వేత్త ఎస్బి వాసుదేవరెడ్డి శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంతో బీఆర్ఎస్ పార్టీలో చేశారు.
మరోసారి అవకాశం ఇవ్వండి..ఆశీర్వదించి అసెంబ్లీ పంపండి.. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా, నల్లగొండను మరింత అభివృద్ధి చేస్తానని నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డ�
బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిత్యం సభలు, సమావేశాలు, రోడ్షోలు నిర్వహిస్తుండగా, ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం మందమర్రి మండలం చిర్రకుంట,
తెలంగాణ ప్రాంతం వెనుకబడిపోవడానికి సమైక్య పాలకులే కారణమని, కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే నాటి పరిస్థితులే తలెత్తుతాయని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పదవుల కోసం క
తెలంగాణ రాష్ట్రం తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ష�
‘నేను ఈ గడ్డ బిడ్డను. ఇక్కడే పుట్టిన. ఇక్కడే పెరిగిన. ప్రజల మధ్యలోనే ఉన్న. కష్టనష్టాల్లో తోడున్న. ఈ రోజు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులంతా స్థానికేతరులే. ఎన్నికలు వచ్చాయని పగటివేషగాళ్ల మాదిరి మీ ముందుకు వస్
కాంగ్రెస్లో ఉన్నది కార్పొరేట్లు, బ్రోకర్లేనని ఆ పార్టీ మునుగోడు ఇంచార్జి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. పార్టీలో నాటి విలువలు, విధానాలు లేవని విమర్శించారు. ఓడిన వ్యక్తికి టికెట్ ఇచ్చి తనను అమానించారని �
నేను ఎప్పటికీ మీ బిడ్డనే.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఎల్లప్పు డు ఇలాగే ఉండాలి.. ఉమ్మడి మానాలపై ఉన్న ప్రేమతో 100కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తం డాలు గ్రామ పంచాయతీలు
మంథని గడ్డా.. గులాబీ పార్టీకి అడ్డ..ఇక్కడ గులాబీ జెండా ఎగురడం ఖాయం..రాష్ట్రంలో మళ్లీ మూడోసారి బీఆర్ఎస్దే అధికారం’ అంటూ మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ధీ మా వ్యక్తం చేశారు.
‘’60 ఏండ్ల కాంగ్రెస్పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి శూన్యం. అవినీతి తప్ప వారు చేసిందేమీ లేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాతనే సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లలో అన్ని వర్గాలన
తుంగతుర్తి నియోజక వర్గంలో గత 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపించినట్లు.. అభివృద్ధి చూసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్�
కాంగ్రెస్ యాభై ఏండ్లు అధికారం వెలగబెట్టి ప్రజలను మోసం చేసింది. అభివృద్ధిని మరిచి అవినీతికి పెద్దపీట వేసింది. ఇప్పుడు గ్యారెంటీలంటూ మరోసారి దగా చేసేందుకు వచ్చింది. పొరపాటున నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే ఆగమ�
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. రాష్ట్రం నలు దిక్కుల నుంచి నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగ�
శాసనసభ ఎన్నికల ఘట్టంలో నామినేషన్ల దాఖలు పోటెత్తాయి. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏడు రోజుల్లో మొదటి ఐదు రోజులు నామమాత్రంగా నామినేషన్లు పడగా.., చివరి రెండు రోజులు పోటెత్తాయి.