కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. పార్టీ పెద్దల తీరు నచ్చక, డబ్బుంటేనే టికెట్లు అన్న ధోరణితో విసిగి, కార్పొరేట్ సం�
“కాంగ్రెస్కు ఓటేస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటే ఇస్తరట.. అది కూడా రాత్రి ఇస్తరట.. మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు కోతలు ఖాయం.. కేసీఅర్ ప్రభుత్వం వస్తే 24 గంటల ఉచిత కరెంటు వస్తుంది.
రాజకీయ చాణక్యుడిగా పేరొందిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయపాల్రెడ్డి శనివారం హైదరాబాద్లో మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి హరీశ�
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ రాంబందుల రాజ్యం వస్తుందని, తెలంగాణ ప్రజల బతుకులు ఆగమైతాయని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శని
కర్ణాటకలో వ్యవసాయానికి సరిగా కరెంట్ అందక అక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓట్లు అడుగుతున్నారని మంత్రి తన్నీర�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించేందుకు మరో మారు తనకు అవకాశం కల్పించాలని మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భా�
“తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యం.. ఆయన ముఖ్యమంత్రిగా లేని తెలంగాణ ఊహించకోలేం. ఇప్పుడు ఒక్క ఓటు తప్పు జరిగితే రాష్ట్రం మళ్లీ అంధకారం అవుతుంది. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కోతలు తప్పవు.. ఆ పార్�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీజేపీ టికెట్ తుల ఉమకు ఇచ్చి.. చెన్నమనేని వికాస్రావుకు బీ-ఫామ్ ఇవ్వడంపై కుర్మ యువ చైతన్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖలో అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న గాజర్ల రమేశ్ రచించి, పాడిన పాట సీడీని శనివారం ఆ శాఖ డ
Greater Hyderabad Voters | గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 45,36,852 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 23,22,623 మంది, మహిళలు 22,13,902 మంది ఉన్నారు.
Thungathurthy | తుంగతుర్తి నియోజకవర్గం ఒకప్పుడు హత్యలు, రక్తపాతాలకు నిలయంగా ఉండేది. 2014కు ముందు రెండు దశాబ్దాల్లో దాదాపు వందకుపైగానే హత్యలు జరిగినట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు ఏర్పడ్డాక నాటి గాయాల్ని ఒక�
Telangana | నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలు కాకముందు నుంచే అధికార పార్టీ అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతున్నది. ప్రతిపక్ష పార్టీలకు అందనంత వేగంతో ప్రచారం దూసుకుపోతున్నది. విజయ