ఉద్యమకారుడిగా, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలు పరిష్కరించిన తనకే ఓటు అడిగే హక్కు ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి మళ్లీ బీఆర్ఎస్ పా
బీఆర్ఎస్ పాలనలో మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, రెండో సారి ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఓటర్లను కోరారు. శుక్రవారం మండలంలో ఎన�
ఒకప్పుడు ఎట్లుండె హుస్నాబాద్.. ఇప్పుడెట్లయింది.. అని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. 2014కు ముందు సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడ్డ హుస్నాబాద్ పట్టణ ప్రజలు ప్రస్తుతం సకల సౌకర్యాల కల్పనతో సమస్యల ను�
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నికల విధానాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఎలాంటి ఎన్నికలు జరిగినా పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభకు జనాలను తీసుకెళ్తామని చెప్పి.. వదిలేసి వెళ్లడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు సభకు రా�
ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమికొట్టాలని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని అవాల్పూర్, సిర్సన్న, బాది, హేటి గ్రా�
‘అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నయి. వచ్చే ఈ 20 రోజులు చాలా కీలకం. బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. సైనికుల్లా పనిచేసి వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మెజార్టీతో గెలిపించా�
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 89 మంది అభ్యర్థులు 146 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ను నమ్ముకొని అనేక సేవలందించిన ముఖ్య నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి.. మంత్రిగా, శాసనసభ్
కృష్ణానది చెంతనే ఉన్నా దశాబ్దాల తరబడి పాలకవీడు ప్రాంత ప్రజలు తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. పేరుకు జాన్పహాడ్ మేజర్ అయినా గత ప్రభుత్వాల హయాంలో ఎప్పడూ సాగునీరు అందక పంటలు ఎండే పరిస్థితి ఉండేది
కాంగ్రెస్ పార్టీ బీసీల టికెట్లను అమ్ముకొని, నాయకుల రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతున్నదని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన హస్తం పార్టీ.. ఏనాడూ కులగణనకు ధైర్యం చేయలేదని విమర�
కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం, నయవంచన అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నర్సాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి క�
‘కాంగ్రెస్, బీజేపీలు ఫేక్ హామీలిస్తున్నయి. వాళ్లతో ఏదీ కాదు. రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమైనా ఉందా..? ప్రజలను గోసపెట్టుడు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఆయుధం లాంటిదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనువడు, ఆర్పి పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని కాగ్నే ఫంక్షన్