ఉమ్మడి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 428 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవార
‘కాంగ్రెస్కు ఓటే సి కష్టాలను కొనితెచ్చుకోవద్దు.. ఆ పార్టీ అభ్యర్థుల బురిడీ మాటలు నమ్మితే.. నట్టేట మునిగినట్లే.. తనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పని చేస్తా’.. అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
‘నా కోసం ఈ 20రోజులు పని చేయండి. రాబోయే ఐదేండ్లు మీకు మరింత సేవ చేస్తం. రాష్ట్రంలో జరిగిన ప్రగతిని చూసి పని చేసేవారికే పట్టంకట్టండి’ అని మానకొండూర్ బీర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప�
నామినేషన్ల ఘట్టం ముగియడంతో భారత రాష్ట్ర సమితి ప్రచారంపై మరింత ఫోకస్ చేసింది. ఇన్నాళ్లూ సభలు, సమావేశాలతో ప్రజలకు చేరువైన బీఆర్ఎస్, నేటి నుంచి గడపగడపనూ తట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది. అన్ని ప్రధాన పార్టీ అభ్యర్థులుసహా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చివరి రోజు కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల ఎ�
ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనం హారతి పడుతున్నారు. గులాబీ పార్టీ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అన్ని వర్గాల నుంచి పార్టీకి మంచి స్పందన లభిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే తెలంగాణ ప్రజలంతా ఢిల్లీకి గులాంగిరి జనం చేయాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యరి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కల్వకుర్తి మున్సిపాలిటీ 2వ వార్డు పద్మశ్రీ నగర్ కాలనీలో బీఆర్ఎస్ ఆధ్వర�
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి మండలంలోని వెంకటాపూర్,
‘ఈటల రాజేందర్.. ఇదేనా నీ ఆత్మగౌరవం? తెలంగాణ వచ్చినందుకు నాలుగు రోజులు ముద్ద ముట్టలేదు అన్న పవన్ కల్యాణ్, తెలంగాణను కించపరిచిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సంకలజొచ్చినవ్.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే భవిష్యత్ అంధకారమవుతుందని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్ను గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని దేశ్ముఖి,
‘కాంగ్రెస్కు యాభై ఏండ్లు అధికారమిస్తే ప్రజలకు చేసిందేమీలేదు. అభివృద్ధికి నిధులివ్వలేదు..ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఉద్దరిస్తామంటూ ఊదరగొడుతున్నరు..ప్రజలు ఆలోచించాలి ఓటుతో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతు చే�
తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఐదేండ్లలో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశానని, దాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలను కోరారు.
ఇప్పటికే మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేయాలన్ననే తన ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.