విజ్ఞులు రాజకీయ చైతన్యవంతులైన కొల్లాపూర్ ప్రజలు శక్తివంచన లేకుండా పనిచేసే బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి కోరారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల దీవ
‘కిషన్ అన్నా నేను ఈ రోజు పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా.. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివి కదా.. నీ పేరు చెప్పి నేను చచ్చిపోతా.. నువ్వు నన్ను మోసం చేశావు.. నీ కార్యాలయానికి నన్ను ఎం దుకు పిలిచావు? నామినేషన్ వేసుకో
అభివృద్ధికి కేరాఫ్ అయిన బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలను కోరారు. మండల పరిధి మర్పల్లిగూడ, ఎదులాబాద్ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్ర�
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని స్థానికంగా లేకపోయినా అచ్చంపేట నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓటర్ల జాబితా నుంచి ఆమె పేరును తొలగించకపోవడాన్ని తప్పుపడుతూ ద
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టం పూర్తయింది. శుక్రవారంతో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 10వ తేదీతో ముగిసింది. దీంతో మెదక్ నియోజకవర్గంలో 18 మంది అభ్
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్, నర్సింగాపూర్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు
ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్రెడ్డి గతంలో రెండున్నరేండ్లు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసి మహబూబ్నగర్లో కనీసం రెండు పనులు కూడా చేయలేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. జిల్లా కే�
‘నా కోసం ఈ 20 రోజులు పని చేయండి. రాబోయే ఐదేండ్లు మీకు మరింత సేవ చేస్త. రాష్ట్ర అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి’ అని మానకొండూర్ బీర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని కొల్చారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ ధీమా వ్యక్తం చేశారు. కొల్చారం మండలంలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ �
ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడే నాగజ్యోతి తెల్ల కాగితంలాంటిందని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం నాగజ్యోతి నామినేషన్ దాఖలు చ�
మీ బిడ్డగా.. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం ప్రజాసేవకే అంకితమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శుక్రవారం మైలార్దేవ్పల్లిలోని ఆయన నివాసం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్�
కాంగ్రెస్ పార్టీకి పాలకుర్తి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
మా ఇంట్లో 15ఓట్లు ఉన్నాయి.. అవన్నీ కారుకే వేస్తామంటూ ఓ వృద్ధుడి భరోసా.. మంచిపనులు చేసిన కేసీఆర్కే మా ఓటు అంటూ మరో మహిళ హామీ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్�