CM KCR | రెండు కిడ్నీలు ఫెయిల్... అన్నమాట వింటే పదేండ్ల క్రితం సాధారణ జనం ప్రాణాల మీద ఆశ వదులుకునేవారు. ఒక్క డయాలసిస్కే వేల రూపాయలు ఖర్చయ్యే చోట, వారానికి రెండు, మూడుసార్లు చేయించుకోవడం అన్నది... సంపన్నులు, ఎగు�
‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన తనపై.. తెలంగాణను విచ్ఛిన్నం చేసేందు కు ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి రూ.50 లక్షలతో పడ్డుబడ్డ వ్యక్తి కాంగ్రెస్ నుంచి పో�
తెలంగాణ వ్యాప్తంగా గురువారం వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు.. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేస్తే.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్
ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో కార్యకర్తలందరూ సీఎం.. సీఎ�
రాచకొండ భూముల జోలికొచ్చిన కాంగ్రెస్ పార్టీకి గతంలో కర్రుకాల్చి వాతపెట్టిన జనం ఈసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ భూముల వంకచూస్తే రణరంగమేనని హెచ్చరిస్తున్నారు. ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుపై 15 ఏం�
బీజేపీ 40 శాతం కమీషన్రాజ్ సర్కారుతో విసిగిపోయిన కర్ణాటక ప్రజల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ‘5 గ్యారెంటీ ప్రకటనలు’ చూసి ఆశపడ్డ కన్న�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అహంకార ధోరణి.. బలుపు చేష్టలతో మరోసారి రెచ్చిపోయారు. వేదిక మెట్లపై తనకు అడ్డుగా ఉన్న పార్టీ కార్యకర్తలను హీనంగా చూస్తూ బూటుకాళ్లతో తన్నుతూ పరుష పదజాలంతో మాట్లాడటంతో పార్�
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఘన విజయం సాధించడానికి కృషి చేస్తానని నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీహెచ్ ఆనంద్కుమార్
అంబర్పేట నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ గురువారం అట్టహాసంగా తన నామినేషన్ను దాఖలు చేశారు. కాచిగూడ లింగంపల్లి చౌరస్తా నుంచి 10వేల మందితో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్ పార్టీ శ్రేణులు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ నీరాజనం ఫలికారు. అంతకుముందు ఆయన ముషీరాబాద్ మహంకాళీ దేవాలయానికి చేరుకొని ప్రత�
హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు పరిష్కరించడంతో పాటు విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల దీవెనలతో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కూకట్పల్లి ఆర్వో కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మ�