దళితబంధు పథకం పవిత్రమైనదని, ఇలాంటి ఆలోచన దేశంలో ఇంతవరకు ఎవరూ చేయలేదని, దశలవారీగా దళితబంధు లక్ష్యం పూర్తవుతుందని మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
స్టేషన్ఘన్పూర్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదని బీజేపీ అభ్యర్థి విజయరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఆయన జనగామ జిల్లాలోని లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, వడిచర్లలో మీడియా సమావేశాలకే పరిమితమయ�
వనపర్తిలో కాంగ్రెస్ నాయకులు డబ్బుల కోసం కుస్తీ పడుతున్నారు. వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేయగా.. అన్ని మండలాలు, గ్రామాల నుంచి ప్రజలను ర్యాలీ కోసం తరలించారు. మనిషి�
బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమ మని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, బీఆర్ ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు అ న్నారు. సోమవారం పాలకుర్తి, దేవరుప్పుల, కొడ కండ్ల బీఆర్ఎస్ పార్టీ క�
TS Minister KTR | ఓటమి భయంతోనే తమ పార్టీ అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ దాడులు చేయిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ‘బలగం’ సినిమా థీమ్ తో బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన యాడ్స్ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. శనివారం విడుదలైన ఈ ప్రకటనలు పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్గా మారా యి. బల�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం. ఈసీ జాబితా ప్రకా�
ఒకప్పుడు పోపో.. పొమ్మని చెప్పిన పల్లెలు ..ఇవాళ రారా..రమ్మని పిలుస్తున్నాయి. నాడు బతుకుదెరువు కోసం భార్యాపిల్లలను వదిలి భీమండి...ముంబయి..షోలాపూర్....హైదరాబాద్ తదితర పట్టణాలకు బతుకుదెరువు కోసం మెతుకు సీమ ప్ర�
CM KCR | మహాభారతంలో ఉద్యోగ పర్వానికి, ఎన్నికల రాజకీయాలకు ఎన్నో పోలికలు. తెలంగాణ గడ్డ నేడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంగా మారింది. వాసుదేవ కృష్ణుడు సారథిగా పాండవ పక్షం ఒక పక్క.. దుర్యోధన, దుశ్శాసనాదులను తలపించే
వరల్డ్ కప్ సమరంలో టీమ్ ఇండియా అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్నది. మూడోసారి ప్రపంచకప్ను ముద్దాడాలని రోహిత్ సేన పట్టుమీదున్నది. అనుభవజ్ఞులు, యంగ్ తరంగ్లతో కూడిన మన జట్టు కాకలు తీరిన ఆసీస్ను కంగు త�
ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలకు ఓ భరోసా అందించాలనే ఉద్దేశంతో వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చివరి అంకానికి చేరింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీ చేసిన చట్టాన్�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. సీఎం కేసీఆర్పై పత్రికల్లో రాయడానికి వీల్లేనివిధంగా రోతభాష ఉపయోగిస్తున్నారు. రోజుకో చోట రోజుకో రీతిలో అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్త