ఎన్నికల కమిషన్.. వివిధ పార్టీలకు ఇచ్చిన ప్రచార వీడియో ప్రకటనల అనుమతులను రద్దుచేసింది. కాంగ్రెస్ పార్టీ 6 వీడియోలు, బీజేపీ 5 వీడియోలు, బీఆర్ఎస్ 4 వీడియోలను మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎ
క్రైస్తవ సోదరుల సమావేశమని పిలిస్తే వచ్చామని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత దొంగతనంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా డిక్లరేషన్ అని ప్రకటించారని పలువురు క్రిస్టియన్ బిషప్లు, పాస్టర్లు అభ్యంతరం వ్యక్తం �
మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు, తిమ్మానగర్, పిట్లం గ్రామానికి చెందిన 10 మంది ఇతర పార్టీలకు చెందిన వారు జుక్కల్ బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్షిండే సమక్షంలో సోమవారం బీఆర్�
‘పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకూ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తాం. ఇదేగాక భద్రాచలానికి వరద ముంపు రాకుండా రూ.1,000 కోట్ల నిధులతో నిర్మించే కరకట్టకు నేనే శంకుస్థాపన చేస్తాను. రెండు నియోజకవర్గాల్లో రెండు రోజ
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట, పినపాక నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. మండుటెండను సైతం లె�
‘సీతారామ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే జిల్లా ప్రజల సాగునీటి కష్టాలు పూర్తిగా తీరుతాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం పంపిణీ చేస్తున్నాం. తండాలు, ఆదివాసీ గూ�
కాంగ్రెస్ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడికి తెగబడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాగర్కర్నూల్ జ�
తమతోపాటు పార్టీ మారనందుకు కక్ష పెంచుకుని ఓ ముస్లిం కుటుంబాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్ దంపతులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఉద్యోగం ఊడగొట్టించడంతోపాటు ఇంటిపైకి భౌతికదాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొం�
గోదావరి నీటితో పరవళ్లు తొక్కినట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ప్రజా ఆశీర్వాద సభ వైపు పరుగులు తీశారు. ఉవ్వెత్తున తరలివచ్చిన జన ప్రవాహంతో సభా ప్రాంగణం నిండిపోయింది. యువత కేరింతలు.. నినాదాలు, బీఆర్ఎస్ �
మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరి లో నిలిచిన చలమల్ల కృష్ణారెడ్డిపై భారీ భూ కబ్జా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడు కృష్ణ తన తల్లి భూలక్ష్మితో కలిసి సోమవారం మునుగోడులో మీడియా ముందుకు �
‘ఎన్నికలు అనంగనే వచ్చే టూరిస్టులు కావాల్నా.. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే పెద్ది సుదర్శన్రెడ్డి కావాల్నా ఆలోచించాలె’ అని నర్సంపేట ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. పట్టణ శివారు సర్వాపురంల�
దారులన్నీ నర్సంపేటలోని సీఎం కేసీఆర్ సభకే వెళ్లాయి. పట్టణ శివారులోని సర్వాపురంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ట్రాక్టర్లు, ఆ�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 17న జమ్మికుంటకు రానున్నారని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పా�