ఎక్కడి నుంచో వచ్చి చెప్పే వారి మాయమాటలు నమ్మి మోసపోతే.. ఐదేళ్లు గోస పడ్తామని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు నియెజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్లో సోమవారం �
కర్ణాటక మాడల్ ఫెయిల్ అయినట్టు తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆర్థిక, మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కర్ణాటకలో 3 గంటలే కరెంట్ ఇచ్చి కాంగ్రెస్ సర్కారు అన్నదాతల ఉసురుపోసుకొంటున్నదని ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి బీఆర్ఎస్ విజయావకాశాలపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విశ్లేషణలు, సర్వేలు అన్నీ, ఇన్నీ కావు. ఎవరికి వారు కంప్యూటర్ ముందు కూర్చొని తమ మనసులోని భావం, తాము �
జనసందోహంతో నర్సంపేట నాట్యమాడగా.. భద్రాచలం దద్దరిల్లింది. పినపాక గులాబీమయమైంది. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలతో సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గులాబీ జాతర సాగింది.
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తొంభై శాతం హామీలు పూర్తయ్యాయి. మిగిలిన హామీలు దశలవారీగా పూర్తి కానున్నాయి. అవినీతికి తావులేకుండా కేసీఆర్ ఆలోచనా విధానాలతో అధికారుల సహకారంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో �
కన్ను తెరిస్తే జననం...కన్ను మూస్తే మరణం. కులం, మతం ఏదైనా జననంతో పాటు మరణానికి అంతే ప్రాధాన్యత ఉంది. బాధతో నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి.
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చి తనదైన శైలిలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే విధంగా రెండవసారి 2018లో కూడా అధికారంలోకి వచ్చి పదేండ్లు పూర్తిచేసుకున్న ప్రభ�
ఓటర్ల ఆలోచనా ధోరణిలో ఈ సారి రెండు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమకు లభించిన వాటితో అంతవరకు సంతృప్తి చెంది, తక్కినవి కూడా క్రమంగా లభించగలవనే ఆశాభావంతో ఉండటం అందులో ఒకటి.
ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చే యనున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం చర్లపల్లి డివిజన్కు చెందిన వీఎన్రెడ్డినగర్ కాలనీలో �
కారు స్పీడుకు విపక్షాలు విలవిలలాడుతున్నాయని, బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ద్దీ కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించటం తీవ్ర అభ్యంతరకరం. ఆయా పార్టీల నాయకులు వారి స్థాయిని మించి వ్యక్తిగ
ఎస్సీ వర్గీకరణ కోసం 29 ఏండ్లుగా పోరాడుతుంటే 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి బీజేపీ మోసం చేసిందని, గాంధీభవన్ ఆవరణలో మాదిగ బిడ్డల ఆత్మహత్యకు కాంగ్ర�
తెలంగాణలో బీజేపీని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి కృష్ణ చెప్పారు. రాష్ట్రంలో కుల, మతాల మధ్య అలజడికి ప్రధాని మోదీ కుట్ర పన్నారని మండిపడ్డారు.
బీజేపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పి స్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ తొమ్మిదిన్నరేండ్లు గడిచినా దాని ఊసెత్తడం లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ�