ప్రతిపక్షాలు తలకిందులుగా తపస్సు చేసినా...రాజకీయ ద్రోహులు కుట్రలెన్ని చేసినా...తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ దక్షిణ భారతదేశంలో చరిత్
బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి నామినేషన్ సందర్భంగా మున్సిపాలిటీ నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తట్టిఅన్నారం, మర్రిపల్లి నుంచి పార్టీ సీనియర్ నాయకులు అనంతుల వెంకటేశ్వ
ఉమ్మడి జిల్లాలో గులాబీ జోష్ మిన్నంటింది. ఒకేరోజు ముగ్గురు ముఖ్యమైన నేతలు పర్యటించడంతో ఉభయ జిల్లాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. సీఎం కేసీఆర్ రాకతో ఉద్యమ గడ్డపై సరికొత్త ఉత్సాహం వెల్లివిరిసింది.. కామా�
బీఆర్ఎస్ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డి నామినేషన్ పర్వం గురువారం జాతరను తలపించింది. ముందుగా బీబీనగర్ మండలంలోని పడమటి సోమవారం సమీపంలో గల లింగబసవేశ్వరస్వామి ఆలయంలో,
హుజురాబాద్లో 20 ఏండ్లు గెలిచి.. గజ్వేల్ సొంత ఊరు అన్న ఈటల రాజేందర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. ఆరు రో జులుగా మందకొడిగా దాఖలు కాగా.. గురువారం మంచి ముహూర్తం ఉండడంతో నామినేషన్లు వె ల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థు లు అట్టహాసంగా దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే రాష్ర్టాన్ని ఆగం చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొందుర్గు మండలం అయోధ్యపూర్, పుల్లప్పగూడ, చిన్న ఎల్కిచర్ల, శ్రీరంగపూర్, సో�
కేసీఆర్ ప్రభుత్వ పథకాలే తన గెలుపునకు నాంది అని బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో తన విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఎవరెన్ని ఎత్తులు వేసి�
కాంగ్రెస్కు ఓటు వేస్తే వృథా అని, ఇక రాష్ట్రంలో అభివృద్ధిని మర్చిపోవాల్సిందేనని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఆయన 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పనతో కలిసి పాతబ
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీలో చేరిన వైఎస్సార్టీపీ మాజీ నేత పచ్చిపాల వేణుయాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొ�