ప్రాజెక్టుల నిర్మాణంతో బీహెచ్ఈఎల్కు, రైతుబీమా, చేనేత బీమా, గీతన్నకు బీమాతోపాటు రాబోయే ప్రభుత్వంలో ‘ఇంటింటికీ బీమా- కేసీఆర్ ధీమా’ వంటి వినూత్న పథకానికి బీమా ప్రీమియం ఎల్ఐసీకే చెల్లించి ప్రభుత్వ రంగ �
అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉంటున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు నిలోఫర్ కేఫ్లో సందడి చేశారు. ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భ�
తెలంగాణ అ సెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తని ఖీల్లో భాగంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి మంగళవారం (నవంబర్ 14వ తేదీ) ఉదయం 9 గంటల వరకు రూ.198.30 కోట్ల నగదు సహా మొత్తం రూ.571.80 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసినట్టు ఎన్ని
తెలంగాణ రాష్ర్టాన్ని ముంచిందే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభ్యర్థి మంచిరెడ్డి కిషన�
స్క్రూటినీ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను తిరస్కరించినట్టు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 119 నియోజకవర్గాల నుంచి మొత్తం 3,504 నామినేషన్లు దాఖలయ్యాయి.
KTR | యాదాద్రి భువనగిరి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): సింహంలాంటి కేసీఆర్ కావాలో? సీల్డ్ కవర్లో వచ్చే సీఎం కావాలో తేల్చుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి న�
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సరికొత్త విధానాలకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నెల 30న జరిగే ఎన్నికలలో 75 పోలింగ్ స్టేషన్లు ప్రత్యేకంగా నిలనున్నాయి. యువత, మహిళలు, దివ్యాంగులు ఓటింగ్ శాతం పెంపొందించే సంకల�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని బీదర్ జిల్లా రాజగిరి గ్రామనికి చెందిన నర్సింహ విమర్శించారు. మంగళవారం మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామంలో జహీరాబాద్ నియోజకవర�
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ఓటు వేయాలె. ఏ దేశంలో ఈ విధంగా జరుగుతున్నదో ఆ దేశాలు మంచిగ ముందుకుపోతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లో ఉండే ఆయుధం ఒకటే ఒకటి ఓటు. మంచివాళ�
నగరంలో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకూ వివిధ వర్గాల మద్దతుతో పాటు విభిన్న రంగాల వారి సమ్మతం పెరుగుతున్నది. నగర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని �