సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ గులాబీ పార్టీకే మద్దతు పలుకుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. ఇతర పార్టీల మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లే�
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటే నాయకులకు తెగువ అవసరమని, అటువంటి తెగువ ఉన్న నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.
ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేకపోతే చెప్పు దెబ్బలు తప్పవని టీపీసీసీ మాజీ ప్రధాన కా ర్యదర్శి గండ్రత్ సుజాత హెచ్చరించారు. మం గళవా�
ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తున్నదని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బీజేపీలో నిబద్ధతతో కష్టపడ్డవారికి గుర్తింపులేదని, సిద్ధాంతా లు తెలియని వా రికే అధినాయకత్వం పెద్దపీట వేస్తున్నదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి మండ�
మతసామరస్యానికి, పరమత ప్రేమకు, లౌకికత్వానికి ప్రతీకగా ఉన్న బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జమాతే-ఇ-అహ్లే సన్నత్ రాష్ట్రశాఖ ప్రకటించింది. మంగళవారం సంస్థ ప్రతినిధులు, ఇస్లామిక్ పండితులు, ఇమామ్�
: బీఆర్ఎస్ ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, అనుచరులతో కలిసి ములుగు మండలం భాగ్యతండాకు చేరుకున్నారు. ఇంటింటి ప్రచారం లో కల్యాణలక్ష్మి పథకాన�
నియోజకవర్గ ప్రజల సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరించానని.. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయ�
‘ఆంధ్రా నాయకులు ఢిల్లీ పార్టీలతో కుమ్మకై పచ్చగా ఉన్న తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారు. జాగ్రత్తగా ఉండాలి’ అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
మోసకారి కాంగ్రెస్ మాటలు నమ్మి గోసపడొద్దు.. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని అబద్దాల ప్రచారంతో ముం దుకొస్తున్న కాంగ్రెస్ను తరిమికొట్టాలని బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాక�
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పరిమితికి మించి మద్యం తరలిస్తున్న వ్యక్తితో పాటు మద్యాన్ని అమ్మిన లిక్కర్ స్టోర్ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రేటర్ హైదరాబాద్లో 2014లో 2261 మెగావాట్లుగా ఉన్న పీక్ అవర్ డిమాండ్ నేడు 3756 మెగావాట్లకు చేరు
MLA Manohar Reddy | కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు(Vijaya Ramana Rao) చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన నానిమినేషన్లో తప్పుడు పత్రాలు సమర్పించాడని వచ్చిన ఆరోపణలపై స్పందించిన తీరు విజయ రమణారావు ఆక్షేపనీయమని పెద్దపల్లి బీ�
CM KCR | కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లేయవద్దని, వాళ్లను నమ్మి ఓటేస్తే కైలాసం ఆటల పెద్దపాము మింగిట్టైతదని సీఎం కేసీఆర్ చెప్పారు. పాలకుర్తిలో మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. �