Minister KTR | హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తొమ్మిదిన్నరేండ్లుగా వివిధ రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న తెలంగాణను కసాయి చేతిలో పెట్టొద్దని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పిలు�
ఒకప్పుడు తెలంగాణ అంటే చీకటి ప్రపంచమే. నాటి ప్రభుత్వాలు రోజూ కొంతసేపు కరెంటు కట్ చేయడం అనివార్యమని చెప్తుండేవి. రైతులంతా వచ్చిన కరెంటునే ఉపయోగించుకుందామని సిద్ధమైపోయేవారు. అయితే దానికి కూడా ఒక నిర్దేశ�
సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ టి. రాజ్కుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు �
ప్రజల జీవితాలలో వెలుగు నింపే నాయకుడే కావాలని, గోషామహల్ నియోజకవర్గంలో రాముని పేరు చెప్పి ఎమ్మెల్యే రాజాసింగ్ అభివృద్ధిని విస్మరించారని, అలాంటి నాయకుడు మనకొద్దని నగర బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ దాస�
కాంగ్రెస్కు ఓటు వేస్తే కష్టాలు తప్పవని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి, తెలుగుగూడెం, జమిస్తాపూర్ గ్రామాల్�
ఒక్కడు.. ఒకే ఒక్కడు.. కదిలాడు.. కదం తొక్కాడు. కదనశంఖం పూరించాడు. తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చినవాడు.. అభివృద్ధి పథంలో అంచెలంచెలుగా అగ్రస్థాయికి నడిపించినవాడు. రెండు విడుతల పరిపాలన దిగ్విజయంగా సాగించి మూడ�
మెదక్ జిల్లా చేగుం ట మండలంలో బీజేపీ ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఎన్నికల ప్రచారంలో భాగం గా దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు మంగళవారం చేగుంట మండలం రుక్మాపూర్ కు వచ్చారు.
ఈ సారి ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే పెద్ద జీతగాడిలా పనిచేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్పేట, రేవల్లి, ఏదుల మం�
పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్�
ఎన్సీఆర్బీ-2019 ప్రకారం బడుగు బలహీన, దళిత వర్గాలపై దాడులు జరుగుతున్న ప్రధాన రాష్ర్టాలన్నీ బీజేపీ పాలనలో ఉన్నవే. 2014 నుంచి 2023 వరకు దశాబ్ద కాలంలో ఉత్తరభారతంలో దళితులపై అనేక మూకదాడులు జరిగాయి. ఆ దాడులను అడ్డుక�
మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీకి బిగ్షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, కౌన్సిలర్, 231 మంది శక్తి కేంద్రాల ఇన్చార్జి లు, రెండు మండలాల అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామా
సీఎం కేసీఆర్ పాలనలో ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే అభివృ�