కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లె గ్రామంలో ఆయన ప్రచారం చేపట్టారు. ఈ
Hyderabad | హైదరాబాద్ అభివృద్ధిపై ఇప్పటి వరకు చూసింది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
Gajwel | సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గజ్వేల్ ప్రాంతం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బాగుపడుతున్నది. ఇప్పుడు ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి
Kodangal | కొడంగల్ నియోజకర్గంలో కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని సర్జఖాన్పేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ మూకలు రాళ్లదా�
Revanth Reddy | ‘కూర్చోండి.. కూర్చోండి.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యా రెంటీలు.. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో అమలు చేస్తాం.. కూర్చోండి.. ఎవరూ చప్పట్లు కొడతలేరేంది.. సోనియమ్మ మీ ఇంటికి 4వేల రూపాయలు పింఛన్ పంపిస్తది.. ఇప్ప
CM KCR | తనకు పిల్లలు లేరని, కేసీఆరే తన పెద్ద కొడుకని, ఆయనకే ఓటేస్తానని ఓ వృద్ధురాలు చెప్పారు. తమకు పెద్దకొడుకులా నెలనెలా డబ్బులు ఇస్తున్నాడని, ఒక్కసారిగా భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియో ఎక
10 hp motor | ఎద్దు తెల్వదు.. ఎవుసం తెల్వదు మోట తెల్వదు.. మోటర్ తెల్వదు తెలంగాణలో సాధారణంగా రైతులు వాడేది 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లే. కానీ మ్యాటర్, మీటరు తెల్వని కాంగ్రెస్ మేధావులు మాత్రం మన రైతులు 10హెచ్పీ పంప్
మండలకేంద్రంలోని గాంధీనగర్ వద్ద ఈ నెల 16న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాల
నేను ఇకడి వాడను, ఖమ్మం లోకల్ బిడ్డను.. ఇకడే ఉన్న.. ఇకడే ఉంటా.. నా ఇల్లు ఇకడే.. స్థానికేతరులకు ఖమ్మంలో స్థానం లేదు అని బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్ధి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. 45వ డివిజన్ మామిళ్ళగూడెం న�
‘ సాగుకు పెట్టుబడి సా యం, సాగునీరు, నిరం తర కరెంట్, పంటకు మ ద్దుతు ధర కల్పించి, ధా న్యం కొనుగోలు చేస్తూ సేద్యాన్ని నిలబెట్టిందే కేసీఆర్ సర్కారు.. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టు�
‘గత ఎన్నికల సమయంలో సాగు నీటి ఇబ్బందుల కారణంగా ఉప్లూర్ రైతులు తనను కోపగించుకున్నారు..అప్పుడే ఉప్లూర్ బాల రాజేశుడి ఆలయం ఎదుట ప్రమాణం చేసి చెప్పాను..చెప్పిన విధంగా ఎస్సారెస్పీ వరద కాలువను..
పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డి అన్నా�