చేవెళ్ల ప్రాంత ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే 111జీవో ఎత్తివేశామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా
కాంగ్రెస్ నిరుద్యోగుల బస్సు యాత్రకు ‘కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగుల బస్సు యాత్ర’ అని పేరు పెడితే బాగుంటుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు ఎద్దేవా చేశారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో 1.65 లక్షల �
కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసిందేమీ లేదని, కొత్తగా చేసేది కూడా లేదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు అసమర్థులని, 60 ఏండ్లలో అభివృద్ధి చేయని వారు
ఎమ్మెల్సీ కవిత కోరుట్ల అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. మెట్పల్లి మండలం బండ లింగాపూర్,
మెదక్ జిల్లా నర్సాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేగింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో అస్లాం అనే వ్యక్తి ప్రెస్ గ్యాలరీ కూర్చున్నాడు. అనుమానం వచ్చిన పోలీసుల�
ఎన్నికలంటే ఆగం కాకుండా ఆలోచించి ఓటేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణం, మర్పల్లిలలో బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్కు మద్దతుగా మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డితో కలి�
‘అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించే, ప్రగతివైపు నిలిచే బీఆర్ఎస్ పాలన కావాలా..? అయ్యా.. అప్పా అంటూ ఢిల్లీ పెద్దలకు గులాంగిరీ చేసే వారి పాలన కావాలో.. ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ధ�
‘నేను ఈ గడ్డ బిడ్డనే. మాది మల్కపేట. ఇక్కడే పుట్టి పెరిగినోన్ని. ఈ ప్రాంతం గురించి, ఇక్కడి ప్రజల గురించి నాకు పూర్తిగా తెలుసు. ఈ ప్రాంత పిల్లలు, యువతీ యువకులు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నది నా లక్ష్యం.
ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన సీఎం కేసీఆర్ పాలన అంటే నమ్మకం..యాభై ఏండ్లు అధికారమిస్తే కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ అంటే మో సం..’అని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూ�
‘బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజలు గెలుస్తరు. బతుకులు బాగుంటయి. బీజేపీ, కాంగ్రెస్ గెలిస్తే కేవలం ఆ పార్టీలు మాత్రమే గెలుస్తయి. జీవితాలు ఆగమైతయి. రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, నీళ్లు రావని, కరువ�
బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ను గెలిపిస్తే నెల రోజుల్లోనే బోథ్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన �
బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పార్టీ హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని అమ్మనగుర్తి, గుండ్లపల్లి, నల్లానిరామయ్యపల్లి, గొడిశాల, బొమ్మకల్�
చేనేత వస్ర్తాలు, పట్టు చీరెలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి పట్టణం కొత్తరూపు సంతరించుకున్నది. సమైక్య పాలనలో కనీస వసతులు లేక అధ్వానస్థితిలో ఉండగా స్వరాష్ట్రంలో అన్ని హంగులు అద్దుకుంటున్నది.