బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏం జరిగింది..? కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో ఏం జరిగింది..? అనేది ప్రజలు బేరీజు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. “పరంపోగు భూములు ఎవరికైతే అసైన్మెంట్ ఇచ్చామో.. డెఫినెట్గా వారిక�
‘రాష్ట్రంలో కులం పేరుతో కుంపట్లు.. మతం పేరుతో మంటలు.. ప్రాంతాల పేరుతో పంచాయితీలు పెట్టలేదు... అభివృద్ధే కులం..సంక్షేమమే మతంగా సీఎం కేసీఆర్ పని చేశారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూ
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపా యం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చా రు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న కటాఫ్ తేదీని ఎ�
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అల్వాల్ సర్కిల్, నేరేడ్మెట్, మల్కాజిగిరి, మౌలాలి డివిజన్లలో గురువారం పాదయాత్ర చేసి సమావేశాలలో అభ్యర్థి రాజశేఖర్�
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్ర సమీపంలో రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమయ్యింది. సీఎం కేసీఆర్ ముఖ్య అతి�
గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ గురువారం ప్రారంభించారు. సెంటిమెంట్ ప్రకారం ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే బోధన్ మండ ల�
మహబూబ్నగర్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో ఉదయం వాకర్స్తో ముచ్చటించారు. అనంతరం పలువార్డుల్లో ప్రచారం చేపట్టారు. ఈ సంద�
తెలంగాణ ఉద్యమంలో వందల మంది బలిదానాలకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న ఆత్మహత్యలకు సారీ’ అని చిదంబరం చేసిన
నారాయణపేట నియోజకవర్గంలో ‘గులాబీ’ గుబాలిస్తున్నది. 2009 నుంచి ఇతర పార్టీల అభ్యర్థులే విజయం సాధిస్తుండగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ‘కారు’ ఎక్�
ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఖాళీలను భర్తీ చేసిన రాష్ట్రాన్ని చూపించగలరా? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
ఆర్థిక మంత్రి హరీశ్రావు ఎన్నికల వ్యూహాలు ఫలిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్న హరీశ్రావు రాజకీయ ఎత్తుగడలకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ దళారీరాజ్యం వస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రంగారెడ్డిగూడ, గుండ్లపొట్లపల్లి, బీబీనగర్, చంద్రీగానితండా, యారోనిపల్లి, నాన్చెరువుతండా, ఈ�
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ సర్కారుపై యువతకు పూర్తి విశ్వాసం ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి,
చంపినోడే సంతాపం తెలిపినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీరు ఉన్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరం ఆ ప్రకటనను వెనకి తీసుకున్న ఫలితంగానే ఉద్యమంలో పౌరులు