జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ జన సంద్రమైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి బీఆర్�
పాతనగరంలో బీఆర్ఎస్ ప్రచారానికి అనూహ్య స్పందన వస్తున్నది. మలక్పేట బీఆర్ఎస్ అభ్యర్థి తీగల అజిత్రెడ్డి శుక్రవారం ఆజంపుర డివిజన్లోని కట్టెలమండీ, ఉప్పర్బస్తీలో ప్రచారం నిర్వహించారు. స్థానికులకు స
కాంగ్రెస్ పార్టీ ధోకేబాజ్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనలను 58 ఏండ్లు ఏడిపించిండ్రు. 400 మందిని పిట్టల్లా కాల్చి చంపిండ్రు. లక్షల మందిని జైళ్లో పెట్టిండ్రు. తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తుపెట్�
‘చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటేనే పరకాల నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంది.. ఆయన ఎంతో ఉత్తముడు.. ప్రజలు భారీ మెజార్టీతో చల్లాను దీవించాలె’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు పిలు
CM KCR | భారత్ జోడో యాత్ర అనేది ఒక జోక్.. కాంగ్రెస్ పార్టీ విఫల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ లేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ తెలుసుకోలేకపోతున్నదని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పా�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే రా�
CM KCR | బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. మంచి పనులు చేసే బీఆర్ఎస్ పార్టీని కాదని వేరే వాళ్లకు ఓటేస్తే మీ ఓటును మోరీల పారేసినట్టే అయితదని ఓటర్లను ఆయన హెచ్చరించ
CM KCR | కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల మ్యానిఫెస్టో విడుదల చేసిందని, దానిలో ఇప్పుడున్న ధరణిని తీసేసి దాని స్థానంలో భూ భారతిని తీసుకొస్తమని ప్రటించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. భూ భారతి కొత్తదేం కాదని, గతంలో తీసుక�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ జోరు కొనసాగుతున్నది. ప్రచారంలో భాగంగా ఇప్పటికే 50కి పైగా సభల్లో పాల్గొన్న సీఎం.. ఇవాళ కరీంనగర్, చొప్పదండిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. చొప్పదం�
CM KCR | కాంగ్రెస్ పార్టీ దోకాబాజ్ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో జరిగిన ప్
Public Voice | సంపాదించేటోడు పోతే ఆ ఇల్లు ఆగమైతది. దిక్కు దివానం లేకుండ పోతది. మా ఆయన పోయినప్పుడు మా బతుకులు గిన గట్లనే ఎటూ కాకుండా అయితయనుకున్న. ఉన్నన్ని దినాలు అన్నీ ఆయనే సూస్కునే సరికి పిల్లలకు ఏదెట్ల జేయాల్నో గ
Hyderabad | ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ తమ అతిపెద్ద క్యాంపస్ కార్యాలయాన్ని హైదరాబాద్ నానక్రామ్గూడలో ఏర్పాటు చేసింది. ప్రభుత్వం 11 రోజుల్లోనే అనుమతులు ఇచ్చింది. 9.5 ఎకరాల విస్తీర్ణం.. 30 లక్షల చదరపు అడుగుల స�
Jubilee Hills | తెలంగాణ ఏర్పడిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధిని సాధించింది. ఎస్పీఆర్ హిల్స్లో రూ.11 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ రిజర్వాయర్ పూర్తయితే 24 గంటల పాటు తాగునీటికి ఇబ�
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలకు మహారాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ రాష్ర్టానికి చెందిన అనేకమంది ముఖ్యంగా సరిహద్దులోని నాందేడ్, యావత్మాల్, చంద్రాపూర్, వ
Funtastic | ‘అధ్యక్షా సమావేశం ప్రారంభానికి ముందు నాదో ప్రతిపాదన. మన హస్తం జెండా ఇక పై మూడు రంగుల్లో కాదు, నాలుగు రంగుల్లో ఉండాలి. ఒక రంగు పెంచడం ద్వారా మన బలం పెరిగిందని ప్రజలు, ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతం ఇచ్�