Telangana | రాష్ట్రం సిద్ధించాక తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను తెలంగాణీకరించింది. దాదాపు అన్ని తరగతుల్లో తెలంగాణ భాష, యాస, మండలికం, చరిత్రకు చోటు కల్పించింది. మన స్వీయ అస్తిత్వానికి విద్యార్థుల పాఠ్య పుస్త
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన దంపతులు మర్రి అమృతమ్మ-జంగిరెడ్డిల పెద్దకొడుకు జనార్దన్రెడ్డి. ఒక్క ఎకరం భూమి మాత్రమే కలిగిన నిరుపేద కుటుంబం. పదో తరగతి �
Jukkal | రాష్ట్రానికి సరిహద్దున ఉండే జుక్కల్ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పాలకులకు కనిపించలేదు. ఇక్కడి ప్రజల కష్టాలు వాళ్లకు ఎన్నడూ పట్టలేదు. ఫలితంగా 2014లో కేసీఆర్ పాలన వచ్చే వరకు జుక్కల్ అభివృద్ధికి నోచు�
Telangana | గతంలో విద్యుద్దీపాలు లేక నెల్లాండ్ల పాటు చీకట్లో మగ్గిన ఆ వీధులు పక్షానికోసారి వచ్చే పున్నమి వెలుగుల కోసం ఎదురు చూడని రోజంటూ ఉండేది కాదు. ఇప్పుడు ‘తెలంగాణ రేడు’ తెచ్చిన వెలుగు జిలుగుల్లో మెరిసిపోయ�
YS Sharmila | ఇదే మాట వారం, పది రోజుల కిందట అని ఉంటే.. తన పరిస్థితి మరోలా ఉండేదని నాన్ కంటెస్టెడ్ పొలిటికల్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లబోదిబోమంటున్నారు. తనను ఉద్దేశించి సీఎం కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ�
Nalgonda | ఆ గడ్డన పుట్టడం శాపం... ఆ ఊర్లకు పోవాలంటే భయం.. గుక్కెడు నీళ్లు తాగాలంటే వణుకు.. ఇదీ దశాబ్దాలుగా గుండె మీద ఫ్లోరైడ్ బండ మోసిన నల్లగొండ జిల్లా దుస్థితి. కాకులు దూరని కారడవిలో లేదు ఆ ప్రాంతం. కాకలు తీరిన యో�
Teenmar Mallanna | రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచినా అమ్ముడుపోయేది కాంగ్రెస్ నేతలేనని నెటిజన్లు తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేత, ప్రచార కమిటీ సభ్యుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అవాక్కయ్యారు.
Vote | 28,057 మంది ఓటర్లు ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు.
Minister Harish Rao | ఎన్నికల కమిషన్నుంచి అనుమతి రాగానే వారంలోపే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతి రాకుంటే డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రుపాయి లేకుండా రు�
CM KCR | బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరవధిక దీక్ష చేయకపోతే తెలంగాణపై ఆనాటి హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేసే వారా? అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
Chidambaram | తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలను కాంగ్రెస్ పార్టీ మరోసారి దారుణంగా అవమానించింది. సారీ అన్న ఒక్క మాటతో అమరుల ఆత్మలు ఘోషించేలా చేసింది. తెలంగాణ ఉద్యమంతో ఆటలాడిన నాటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత �
తెలంగాణలో మూడోసారి మన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలో గురువారం మంత్రి చామకూర మల్లారెడ్డ
కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా..?, రైతుబంధు కావాల్నా.? రాబంధు కావాల్నా.?, ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం బోథ్ నియోజకవర్గం అభ్యర్థి అనిల్ జాదవ్, ఆదిలాబ�