త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికే ఎంఐఎం మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రజియొద్దిన్ తెలిపారు.
తాండూరు నియోజకవర్గంలో లోకల్ వర్సెస్ నాన్-లోకల్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొన్నది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పైల ట్ రోహిత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మనోహర్రెడ్డి బరిలో ఉన్నా�
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగి, చించుఘాట్, జండగూడ, న్యూచించుఘాట్, చిన్న చించుఘాట్, మాలెబోరిగాం, ట
బీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మండలంలోని నామవరం, రాఘవపురం, లాల్తండా, బల్లుతండా, సిరికొండ, రావిపహాడ్, అప్ప�
ఒకప్పుడు కరువుతో గొడగొడ ఏడ్చిన తెలంగాణను పదేండ్లు కష్టపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీసుకువచ్చాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి
టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘అన్నం పెట్టిన వారి నోట్లోనే సున్నం గొట్టే బాపతు’.. అనే సామెత ఎందుకు పుట్టిందో, ఏ సందర్భంలో పుట్టిందో కానీ పీవీ నరసింహారావు విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం అనుసరించిన వైఖరిని పరిశీలించినప్పుడు మాత్రం ఇది స
‘పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టాలి.. మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశమిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తా.. ప్రతి కుటుంబం ఏదో రూపంలో సర్కారు సాయం పొందాయి.. వారంతా కారు గుర్తుకు �
పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే కటిక చీకట్లు ఖాయమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని మోతీఘణపూర్, గుండేడ్, నేరాళ్లపల్లి, ఉటుకుంటతండా, వాయిల్కుంటతండా, జీడిగుట్టతండా, జాలుగడ్డతండాలో �
అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో దత్తనగర్, మాద్వార్రోడ్డు, గజ్జలమ్
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తొమ్మిదిన్నరేళ్లలో రూ.5.5వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసి నియోజకవర్గ రూపురేఖలు మార్చామని పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. స్థానిక వెల్లంపల్లి రోడ్డ�
హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు నగరంలోని ఇతర గురుద్వారాలకు చెందిన గురుద్వారా ప్రెసిడెంట్లు బీఆర్ఎస్ పార్టీ మాజీ నగర అధ్యక్షుడు కట్టల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహర్ రావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఓఎస్డీగా పనిచేస్తున్న వై సత్యనారాయణను విధుల నుంచి తొలగించింది.
హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మరోమారు హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞపి చేశారు.కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మొద్దని,కారు గు�
గులాబీ దళపతి రాకతో ఉమ్మడి జిల్లా పరవశించనున్నది. నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జి ల్లాలో ఆదివారం ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం అలంపూర్, కొల్లాపూర్, సాయంత్రం నాగర్కర్నూల్�