నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలంలోని మన్�
మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం, చర్లగూడెం ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుల కాళ్లు కడుగుతానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
ఎకరం ఉంటే గంట కరెంట్, మూడు ఎకరాలు ఉంటే మూడు గంటల కరెంట్ ఇస్తామని రైతుల నోట్లో మట్టి కొట్టేలా మాటలు చెబుతున్నా కాంగ్రెసోళ్లను ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల
‘సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ, తెలంగాణ ఏర్పాటై, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగాల
“ఖానాపూర్ జాన్సన్ నియోజకవర్గమే కాదు.. నేను దత్తత తీసుకో బోయే నియోజకవర్గం కూడా. జాన్సన్ను గెలిపించిన వెంటనే కేసీఆర్తో మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. జన్నారంలో ప్రభుత్వ దవాఖాన, డిగ్రీ కళాశాల, గు�
‘ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురాలోచనతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను మార్చింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కాపీ కొడుతూ వాటినే కొనసాగించేలా మ్యానిఫెస్టోను రూపొందించింది.
‘పుట్ట మధు ధైర్యంగా ఉండు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అంతిమ విజయం మనదే’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారని మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ తెలిపారు.
మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పిగ్లిపూర్, కొత్తగూడెం, బాటసింగారం, జాఫర్గూ
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బు అహంకారంతో పూర్తిస్థాయిలో మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. స్థాన�
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో మహిళలు, వృద్ధులు, రైతులు, యువత పెద్ద ఎత్తున సభకు రావడంతో బీఆర్ఎస్లో �
నేను ప్రజా సేవకే అంకి తమయ్యాను. ప్రజల కష్ట్ట, సుఖాల్లో నిరంత రం వెన్నంటే ఉంటున్నా.. 365 రోజులు నిర్మల్ ప్రజ ల వెంట నడుస్తున్నా, మీ అందరికీ తెలుసు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి స్థానికుడు కాదు.. నేను స్థాని�
‘ఇప్పటికి సగం తెలంగాణలో నా పర్యటన పూర్తయింది. ఎక్కడికెళ్లినా అద్భుత స్పందన కనిపిస్తున్నది. ఎవరు ఏమన్నా.. ఎంత మొత్తుకున్నా.. కచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. అందులో మనకు ఏ డౌట్ అవసరం లేదు. మనం ప్రజల�
గతంలో 60ఏండ్లు పాలించి తెలంగాణకు ఏమీ చేయని నాయకులు, ఇప్పుడు ఏంజేస్తారని బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్పీటీసీ పట్నం అవినాశ్రె