నిత్యం ప్రజల మధ్యే ఉండే తనకు మరోసారి అవకాశమిచ్చి గెలిపించాలని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఓటర్లను కోరారు. మండలంలోని తొండల్వాయి, జువ్విగూడెం, నెమ్మాని గ్రామాల్లో శుక్రవా
కాంగ్రెస్ హయాంలో సమయానికి కరెంట్ లేక పంటలు ఎండిపోయేవి. రాత్రిపూట మోటర్లు పెట్టడానికిబావులవద్దకు పోయి పాములు, తేళ్ల కాటుకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
కరీంనగర్లో నిరంతరం అందుబాటులో ఉంటూ పట్టుబట్టి అభివృద్ధి పనులు చేస్తున్న గంగుల కమలాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదిస్తే కమలాకర్ మళ్లీ పెద్ద పొజిషన్లో ఉంటాడని రాష్ట�
దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ మాయలో పడి మోసపోవద్దని,
ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకోవడమేనని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు
పక్క రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ అక్కడి రైతులకు మూడు గంటల కరెంటు కూడా ఇవ్వకుండా కష్టాల్లోకి నెట్టిందని ముథోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి పేర్కొ న్నారు.
చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ గంగాధర మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. నియ�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 20న నకిరేకల్,
నల్లగొండ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు చిరుమర్తి ల�
తెలంగాణ కోసమే పుట్టి, తెలంగాణ సంక్షేమఅభివృద్ధే లక్ష్యంగా ము ందుకు సాగుతున్న బీఆర్ఎస్కు మద్దతునివ్వాలని, చొప్పదం డి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ను గెలిపించాలని ఆ పా ర్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమ�
మేడ్చల్లో చెల్లని రూపాయి.. మహేశ్వరంలో చెల్లుతుందా అని మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి సబితారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని మాదాపూర్, కొల�
‘ఎట్టికైనా.. మట్టికైనా మనోడుంటేనే మంచిదంటరు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ స్థానికులు కాదు. నేను మెట్పల్లికి చెందిన మీ బిడ్డను. అండగా ఉంటా. ఆశీర్వదించండి’ అని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ
మంచిర్యాల, ఖానాపూర్ నియోజకవర్గాలు గులాబీ మయమయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో, జన్నారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సక్సెస్ అయ్యాయి.
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ జన సంద్రమైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి బీఆర్�
వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న అడ్డగోలు వాదనలపై జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. వ్యవసాయ రంగం, దాని అవసరాలు, �