ఉద్యమంలో వందల మంది మన బిడ్డలను పొట్టనబెట్టుకున్న హంతక, నరహంతక కాంగ్రెస్ను క్షమిద్దామా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ప్రశ్నించారు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్
రాష్ట్రంలో బ్యాలట్ పేపర్ల ముద్రణ ప్రారంభమైందని, ఈ నెల 18 కల్లా పోస్టల్ బ్యాలట్, 20వ తేదీ కల్లా ఈవీఎంల బ్యాలట్ పేపర్ల ముద్రణ పూర్తిచేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల డిప్యూటీ సీఈవో సత్యవాణి తెలిపారు. చంచల్గ�
CM KCR | సీఎం కేసీఆర్ పాల్గొన్న నర్సాపూర్ సభలో తుపాకీ బుల్లెట్లతో దొరికిన నిందితుడు అస్లాంపై అరెస్ట్ చేసి, జైలుకు తరలించినట్టు నర్సాపూర్ ఎస్సై శివకుమార్ శుక్రవారం తెలిపారు. అతని వద్ద నుంచి రెండు తుపాక�
వందల మంది ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఉస్మానియా (ఓయూ) విద్యార్థులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో గన్పార్కులోని అమరవీరుల స
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని, ఆత్మ బలిదానాలను అవమానించిన కాంగ్రెస్పై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. తెలంగాణ అమరుల త్యాగాలను పూచికపుల్లలా తీసిపడేసేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నే త, కేంద్ర మాజీ మంత్రి చిదం
కొడంగల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకొన్న బాలకిషన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం మంత్రి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాలకిషన్ యాదవ్కు �
దళితుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని మాల సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ స్పష్టంచేశారు. అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను �
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లోనికుర్దు గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకొని ఓ హోటల్ వద్ద ఛాయ్ తాగుతుండగా, అదే గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు అందోల్ ఎమ్మెల్యే క్రాంత
పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ, ప్రభం‘జనం’ సృష్టించింది. సీఎం కేసీఆర్ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు వేలాదిగా ప్రజలు, అ�
కాంగ్రెస్ పార్టీ ఎన్ని సార్లు మార్చినా అది ప్రజల దృష్టిలో 420 మ్యానిఫెస్టోనే తప్ప మరోటి కాదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయా సంఘాలు, మహిళలు, యువకులు
‘నీదేం పార్టీ.. ఇక్కడికొచ్చి సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ను విమర్శిస్తున్నావ్? నీకు వారి గురించి మాట్లాడే హక్కు లేదు’ అని ఓ గిరిజన మహిళ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నిలదీసింద�
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం గూడూరు మండలం గుండెంగ పరిధిలోని గన్యచక్రుతండాలో ప్రచారం చేస్తూ.. ఎమ్మెల్యే శంకర్నాయక్ గ్రామానికి ఏం చేయలేదని విమర్శిస్త�