ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. రెండు చోట్లా సభా ప్రాంగణం గులాబీమయమైంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగం కొనస�
కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపు మాటలు నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో కారు చీకట్లు తప్పవని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం మండలంలోని అన్నపరెడ్డిగూడెం, వేములప�
కాంగ్రెస్కు ఓటేస్తే కాట్లేసిన్నట్టేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. బుధవారం రాత్రి వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, పోచెట్టిపల్లి గ్రామంలో జరిగిన ఎన్నిక�
“పోరాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టి రాష్ర్టాన్ని ఆగం చేయొద్దు.. ఒక్క ఓటుతో తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ ఆంధ్రోళ్లు చెప్పినట్టే వింటయ్�
అడవుల జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు(కేటీఆర్) రానున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి మంచిర్యాలకు చేరుకుంటారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోథ్ నియోజకవర్గ పరిధిలోని ఇచ్చోడలో గురువారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆయా నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజ�
గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల, కొడిచెర్ల, కొడిచెర్లతండా, ఎస్బీపల్లి, సిద్దాపూర్ వైఎం తండాల్లో �
ఉమ్మడి రాష్ట్రంలో గతంలో గుంతలమయమైన రోడ్లు, నిండిన మురుగు కాల్వలతో అస్తవ్యస్తంగా ఉన్న కరీం‘నగరం’ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా రూ.
యాభైఏండ్లు పాలించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ను ఆసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాతరేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. తొమ్మిదన�
ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిమోసపోవద్దని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా కేతేపల్�
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని కుర్మిద్ద, తాటిపర్తి, నానక్నగర్, మేడిపల్లి, మల్కీజ్గూడ, తక్కళ్లపల్లితండా, తక్కళ్లపల్లి, కొత్తపల్లి �
మరోసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని రం గుండ్ల గ్రామం తూటిపేటతండా, గాత్తండా, నా గార్జునపేట, జమ్మన కోట, చి�
“కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరంటు సాలం టున్నడు. ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. రాహుల్గాంధీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నడు.. రైతులు, సబ్బండ వర్�