ఎన్నికల వేళ కనిపించే కాంగ్రెసోళ్లను నమ్మవద్దని, వారు చేసేదేమీ లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హెచ్చరించారు. మండలంలోని ఇద్దంపల్లి, ఎల్లారెడ్డిబావి, పాత్లావత్తండా.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై అవినీతి ఆరోపణలు రావడం వల్లే ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని, అవినీతితో సంపాదించిన డబ్బుల మూటలతో ఈ ఎన్నికల్లో ఓటర్లను కొనేందుకు చూస్తున్నారని కరీంనగర్ �
బోథ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విన్నవించారు. ఇచ్చోడలో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలప�
చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రోడ్ షో జనసంద్రమైంది. గులాబీ శ్రేణులతోపాటు స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.
వచ్చే నెల 3వ తారీఖు తర్వాత ఏర్పడేది బీఆర్ఎస్ సర్కారేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ఐదేండ్లకోసారి మాత్రమే వచ్చే నాయకులు ఇక్కడి ప్రజలకు అవసరం లే�
వివిధ స్థాయి రాజకీయ నేతలతోపాటు పారిశ్రామికవేత్తలు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బిల్డర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు క్యూకడుతున్నారు.
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఇందుగుల, చెరువుపల్లి, దాచారం, కొత్తగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని విధాలా అభివృద్ధి చేశారని, ఐటీ టవర్, జేఎన్టీయూ, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ, సబ్ స్టేషన్లు.. ఇలా అనేక పనులు చేపట్టారని ఆదిలాబాద్ నియో�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు దండెం రాంరెడ్డి గురువారం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
గోదావరిఖని చౌరస్తా వద్ద ఈ నెల 18న శనివారం మంత్రి కేటీఆర్ రోడ్షోను ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఖనిలోని పార్టీ కార్�
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను మరో మారు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ మునుగోడు నియో
ఎటుచూసినా గులాబీమయమే. సభాప్రాంగణం నిండిపోగా బయట కూడా సీఎం కేసీఆర్ సందేశం వినడానికి ఎండలో గంటల పాటు ప్రజలు నిరీక్షించారు. ఆదిలాబాద్లోని డైట్ మైదానంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించాల్సిన ప్రజ�
తాండూరు నియోజకవర్గంలోని సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటూ రోహిత్రెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంల�
‘నేను మీ బిడ్డను. మీరే నా బలం.. నా బలగం. మీ ఆశీర్వాదంతో ఐదేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో విరివిగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన. రామగుండంలో మెడికల్ కా�