K.Laxman | చెప్పేటోనికి వినేటోడు లోకువ అని పెద్దలుఊరికే అన్లేదు. డబుల్ ఇంజిన్ పార్టీ నేతలకు ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. వీళ్లు చెప్పేవి వింటే అసలు ఈ నాయకులు సోయి ఉండే మాట్లాడుతున్నారా? అనే అనుమానం కలగకమాన�
Telangana | నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది.
Congress | ప్రస్తుతం ఉన్నది గాంధీ కాంగ్రెస్ కాదని, గాడ్సే కాంగ్రెస్ అని ఇటీవల బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత సంగిశెట్టి జగదీశ్వర్రావు అన్నారు.
Jagga Reddy | మున్సిపల్ ఎన్నికల నుంచి రిగ్గింగులు చేసి గెలిచిన చరిత్ర తనదని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి నిస్సిగ్గుగా, బాహాటంగా చెప్పుకున్నారు. ఆయన బుధవారం ఎన్టీవీ క్వశ్చన్ అవర్ కా�
Vijayashanthi | బీజేపీకి మాజీ ఎంపీ, సీనియర్ నేత విజయశాంతి రాజీనామా చేసినట్టు సమాచారం. బుధవారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్టు తెలిసింది. తనకు బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వడం లేద�
Viral News | ఓ వ్యక్తి బీఆర్ఎస్పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడ్డి సొంత గ్రామమైన అన్నాసాగర్లో పార్టీ అభిమాని
Dalit Bandhu | ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకంతో దళితజాతి ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యానికి, ఆశయాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పథకం అమలవుతున్నది.
Karnataka | కర్ణాటక పరిస్థితి పెనం లోంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. గత బీజేపీ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విసిగివేసారిన కన్నడ ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే పరిస్థితి మరింత దిగజారింది.
Congress | ఆది నుంచి అసమ్మతి సెగలు కక్కుతున్న కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ల ఉపసంహరణ రోజూ నిరసనల సెగ తప్పలేదు. రెబల్స్తో పార్టీ జాతీయ నాయకులు జరిపిన చర్చల సందర్భంగా పలుచోట్ల నేతలకు టెన్షన్ తప్పలేదు.
Congress | ఆదినుంచీ రైతువిరోధిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అన్నంత పనీ చేసింది. ఇప్పటికే 3 గంటల కరెంటే చాలు అని చెప్తున్న హస్తం పార్టీ అన్నదాతలకు రైతుబంధు, రుణమాఫీ అందకుండా అడ్డుపడింది. రైతుబంధు ఆపాలని ఆ పార్టీ
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోతు మదన్లాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదగాలంటే ప్రతి ఒక్కరూ కారు గు�
నిజామాబాద్ నగరంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తింది. గులాబీ కండువాలు వేసుకొని వేలాదిగా జనం తరలివచ్చారు. జననేత, అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ను చూసేందుకు వచ్చిన ప్రజలు, బీఆర్ఎస్�