బోధన్తోపాటు నిజామాబాద్ నగరంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు అశేష జనవాహిని తరలివచ్చింది. కళాకారుల బృదం ఆటాపాటలు ఆలోచింపజేశాయి. నగరంలోని సభలో కేసీఆర్, కేటీఆర్, కవిత కటౌట్లు ప్రత�
కటాఫ్ డేట్ లేకుండా కొత్తగా వచ్చిన బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కోరానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించి, రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేస్తామని హామీ ఇచ్చారని అర్బన్ �
నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు దుర్మార్గమైన కాంగ్రెస్సే శత్రువు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి జబర్దస్తీగా ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్సే. 1969 తొలిదశ ఉద్యమంలో 400 మందిని కాల్చేశారు. 2004లో పొత్తు పెట్టుకుంటామని వచ్చ�
గ్రేటర్ రాజకీయాల్లో మరోసారి విజనరీ లీడర్ కేటీఆర్ గులాబీ ఫైటర్గా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే మహానగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మంత్రి కేటీఆర్ గురువారం నుంచి రోడ్ షో ప్రారంభించనున్నారు. రోజు
పార్టీ మోసపూరిత హామీలను నమ్మొద్దని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ కిషన్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని గెలిపించాలని కోరుతూ బుధవారం నర్సంపేటలో ఇంటింటా ప్రచారం న
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంతోనే ఉత్తర భారతీయులంతా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తొ�
తొమ్మిదిన్నరేళ్లుగా నిరంతర విద్యుత్ సరఫరాతో తెలంగాణ వెలిగిపోతున్నది. వ్యాపార, వాణిజ్య రంగాలు కుదురుకున్నాయి. ఫలితంగా మస్తుగా ఉపాధి దొరుకుతున్నది. పేదల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి.. కానీ ఉమ్మడి
‘మీ ఇంటి బిడ్డగా వస్తున్నా. నన్ను ఆశీర్వదించండి. అధిక మెజార్టీతో గెలిపించండి’ అని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. 13�
బూతులు తిట్టే నాయకులకు ప్రజలు పోలింగ్ బూత్లలోనే సమాధానం ఇస్తారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని విపక్షాలకు ఎజెండా అంటూ లేదని, అందుకనే సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ నేతల్ని వ్యక్తిగతంగా త
‘మొన్ననే మీ మెదక్కు వచ్చిన. అప్పుడు మీరు చానా కోరికలు కోరిండ్రు. మీరు కోరిన కోర్కెలు అన్నీ తీర్చిన. రింగ్రోడ్ మంజూరు జేసిన. రామాయంపేట రెవెన్యూ డివిజన్ జేసిన. రామాయంపేటకు జూనియర్ కళాశాల ఇచ్చిన. పద్మాద
అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితా వెల్లడైంది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూట�
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని జడ్పీనకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని దాసరిగూడెం, చెర్వుగట్టు, ఏపీ లింగోటం గ్రామాల్లో బుధవారం విస్తృతంగా ప్రచారం న�