అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆనంద్కు మద్దతుగా మంత్రి కేటీఆర్ గురువారం మర్పల్లిలో రోడ్ షోలో పాల్గొననున్నట్లు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్గుప్తా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్�
రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకునే దొంగ, అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్కు పాలించే హక్కు లేదని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని డాక్టర్ వన్�
‘గతంలో రాష్ర్టాన్ని ఎన్నో పార్టీలు పాలించినా చేసింది శూన్యం. ప్రజలను గోసపెట్టినయి. కనీస అవసరాలు కూడా తీర్చలేదు. కానీ 65 ఏండ్లలో జరుగని అభివృద్ధి, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో కేవలం తొమ్మిదేళ్లలో జర�
నాలుగున్నరేండ్లు కనుమరుగైన కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు రాగానే అబద్ధపు హామీలు ఇస్తూ ఆపద మొక్కులతో ప్రజల ముందుకు వస్తున్నారని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. ప్రజల
రూ. 2వేల కోట్లతో నిర్మిస్తున్న శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్న
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం వేములవాడ అభ్యర్థి చల్మెడకు మద్దతుగా నిర్వహించిన ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. ఆయాచోట్ల ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. కథలాపూర్లో ,
“పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అభివృద్ధి.. సంక్షేమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. ఆకుపచ్చని తెలంగాణగా మార్చింది. దేశానికే దిక్సూచిగా నిలిపింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ రావడం ఖాయం. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర�
కాంగ్రెస్ పార్టీవన్నీ బూటకు హామీలని, ఆ పార్టీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మితే అంతా ఖతమేనని మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవారం మండలంలోని పోలంపల్లి, మ
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ ఉద్యోగాల హవా నడుస్తోంది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం.. కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలతో హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకు పోతుండగా.. ఇదే విధంగా రాష్ట్ర�
తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు.. మరోమారు ఆశీర్వదించి అభివృద్ధికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రజలను కోరారు. బుధవారం మండలంలోని కా
60 ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసిన అరాచకులకు, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ పాలనలో నిరంతరం జరుగుతున్న అభివృద్ధికి మధ్యే ఎన్నికల్లో పోటీ జరు
‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 98శాతం పూర్తయ్యాయి. మళ్లీ అధికారంలోకి రాగానే నేనే స్వయంగా వచ్చి ప్రారంభిస్తాను. త్వరలోనే సాగు నీరు అందిస్తాం. తద్వారా లక్షల ఎకర�
దశాబ్దాలుగా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు.
ఇచ్చిన హామీ ప్రకారం పోడు పట్టాలు ఇచ్చి వారికి భరోసా కల్పించారు. నిత్యం ఘర్షణలతో భయంగా
సాగు చేసుకునే పరిస్థితి న
యాభై ఏండ్లలో జరగని అభివృద్ధిని గడిచిన తొమ్మిదేళ్లలో చేశానని, మరోసారి తనకు అవకాశమిస్తే మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పెద్దపల్లి అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజలకు �
సెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు(గురువారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ దిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో నిర్వహిం చే ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ల్లో పాల్గొంటారు.