తెలంగాణ ఇస్తారని పొరపాటున నమ్మి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటే 15 ఏండ్లు ఏడిపించి, వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గమైన పార్టీ అది. నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు కాంగ్రెస్ పా
తెలంగాణ ఇస్తారని పొరపాటున నమ్మి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటే 15 ఏండ్లు ఏడిపించి, వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గమైన పార్టీ అది. నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు కాంగ్రెస్ పా
ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే బీఆర్ఎస్ కావాలా? స్కాములు చేసే కాంగ్రెస్ కావాలా? మీరే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ చొప్పదండి అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు సూచించారు. మండల
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 24 గంటల కరెంటు బంద్ చేసి.. 3 గంటల కరెంటు ఇస్తాం. 10 హెచ్పీ మోటర్లుపెట్టుకోవాలని
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటుండు. రైతుల వద్ద 10 హెచ్పీ మోటర్ ఉంటదా..? ఒకటి కాదు.. రెండు క�
రేవంత్ ఓ ఫ్యాక్షనిస్టు.. గూండాయిజాన్ని ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు యత్నిస్తున్నాడని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి �
ఆ మధ్య ఉన్నట్టుండి వైయస్ షర్మిల, నేను తెలంగాణలోనే పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, తెలంగాణ కోడల్ని కూడా అంటూ సొంత (ఎ) జెండాతో ఒక పార్టీ పెట్టారు. అమాయకులు, అల్ప సంతోషులు కొందరు ఆమె వెంట చేరారు. మొత్తం 119 స్�
20 ఏండ్లుగా నల్లగొండను పట్టించుకోకుండా కమీషన్ల కోసమే పని చేసిన కమీషన్ల రెడ్డికి ఓటేస్తే ఈ నల్లగొండ మరో ఐదేండ్లు గోస పడతది అని నల్లగొండ నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్�
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని కేశంపేట ఎంపీపీ వై.రవీందర్యాదవ్, బీఆర్ఎస్ యువనాయకుడు వై.మురళీయాదవ్ అన్నారు. షాద్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మాద
‘రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఆయుధాలు పట్టుకొని అడవిలో కలువాలె’ అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి స్టేషన్ ఘన్పూర్లో ఇటీవల చేసిన వ్యాఖలు అత్యంత ఖండనీయమైనవి. యువతను రెచ్చగొట్టే�
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలో బీఆర్ఎ�
“నేను తప్పకుండా నా ఓటు హక్కు వినియోగించుకుంటా.. మరి మీరు! మన ఓటే ప్రజాస్వామ్యానికి బలం, ఓటరు జాబితాలో నా పేరు తనిఖీ చేసుకున్నా.. నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. ఈసారి నేను నా ఓటును సద్వినియోగం చేసుకోదల్చుక�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజల మదిలో ఇప్పుడు మెదులుతున్న పదం సుస్థిర ప్రభుత్వం. బలమైన సర్కార్ ఏర్పడితే సుపరిపాలనకు నాంది పడుతుంది. రాజకీయ సంక్షోభానికి తావులేకుండా ప్రజల శ్రేయస్సుపై దృష్టి స
1952 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కువగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. అందులోనూ ఆంధ్ర కాంగ్రెస్ నేతలు తెలంగాణకు అన్యాయం చేసి, అభివృద్ధిని పట్టించుకోక గాలికొదిలేశారు. తాగునీళ్లు లేవు, సాగునీళ్
ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. స్వతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా మన దేశంలో పరిణతి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.