శాస్త్ర సాంకేతికతతో ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వెంకటాపూర్లో ఉన్న అనురాగ్ యూనివర్స�
నేహ నర్ఖేడే.. అమెరికన్ సెల్ఫ్మేడ్ రిచెస్ట్ ఉమెన్-100 జాబితాలో స్థానం సంపాదించిన ప్రవాస భారతీయ మహిళ. ఆ వందమందిలో అతిపిన్న వయస్కురాలు కూడా తనే. నేహ వయసు ముప్పై ఎనిమిది. ఫోర్బ్స్ జాబితాలో ఎక్కడం నేహకు కొ�
ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.168.10 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.116.10 కోట్ల కంటే ఇది 45 శాతం అధ�
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద మార్కెటింగ్, టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఎలివేట్ ఎక్స్పోను ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజులపాటు ఈథోస్ ఇమాజినేషన్ నిర్వహిస్తున్న�
వ్యవసాయానికి మూస పద్ధతులను అవలంబించ డం సరికాదని, రైతులు నూతన టెక్నాలజీని ఉ పయోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సాగుకు నాణ్యమైన వస్తువులను ఎంచుకోవాలని, వాటిని ఒకటికి ర
సాంకేతిక పరిజ్ఞానం నిజమైన గేమ్ చేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో ఇక్కడ ఓ హోటల్ జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్�
Jayesh Ranjan | సాంకేతిక పరిజ్ఞానం(Technology ) నిజమైన గేమ్ ఛేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్(Jayesh Ranjan ) అన్నారు.
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో నానాటికీ పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రజలను నిరంతరం అప్రమత్తంగా ఉంచేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ స్టేట్ సైబ�
పశ్చిమ కనుమల్లో తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకొని బతుకుతున్న 62 రకాల జాతుల మొక్కలను గుర్తించినట్టు కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ తెలిపింది. డిసికేషన్ టాలరెంట్ వ్యాస్కూలర్ (డీటీ)గా పిలిచే ఇవి తమలోని 95 శాతం న
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే అధునాతన టెక్నాలజీ, సకల సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి పూనుకున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేము
ఇటలీ పరిశోధకులు కనుగొన్న సరికొత్త సాంకేతికత కృత్రిమ అవయవాలు ఉన్నవారికి వరంగా మారనున్నది. ఈపీఎఫ్ఎల్, శాంటా అన్న స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, సెంట్రో ప్రొటెసీ ఇనాయిల్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు జ�
ఆన్లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.