దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే అధునాతన టెక్నాలజీ, సకల సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి పూనుకున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేము
ఇటలీ పరిశోధకులు కనుగొన్న సరికొత్త సాంకేతికత కృత్రిమ అవయవాలు ఉన్నవారికి వరంగా మారనున్నది. ఈపీఎఫ్ఎల్, శాంటా అన్న స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, సెంట్రో ప్రొటెసీ ఇనాయిల్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు జ�
ఆన్లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నుంచి ఎదురయ్యే ముప్పు, టెక్నాలజీ దుర్వినియోగంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) టాప్ టెక్నాలజీ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఐఏ), డిజిటలైజేషన్ తదితర నవ టెక్నాలజీల కారణంగా వచ్చే ఐదేండ్లలో ప్రపంచవ్యాప్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు అదృశ్యమైపోతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది. ప్రప�
Minister Jagadish Reddy | మారుతూ వస్తున్న సాంకేతికతకు అనుగుణంగా న్యాయవాదులు స్టడీ చెయ్యాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కోర్టులో జరిగిన న్యాయవాదుల వార్షికోత్సవ
సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఒక్కటైతే టెక్నాలజీలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు.
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం రంగ షేర్లలో క్రయ విక్రయాలు జరగడంతో వరుసగా తొమ్మిది రోజులుగా లాభపడిన సూచీలు భారీగా నష్టపోయాయి.
ఇప్పుడంతా అంతరిక్ష పర్యాటకానిదే హవా. నాసా, స్పేస్ ఎక్స్, అమెజాన్ సహా పలు సంస్థలు రోదసిలోకి ఔత్సాహికులను పంపుతుండగా, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ