శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచం శరవేగంగా పరుగులు తీస్తున్నది. దీంతో మనిషి జీవనశైలి సమూలంగా మారిపోతున్నది. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు మన జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి.
నేటితరం ప్రొఫెషనల్ గేమర్లు, గ్రాఫిక్ డిజైనర్లకు.. మౌస్ నియంత్రణలో కచ్చితత్వం అవసరం. వారికి అనుకూలంగా ఉండేలా అమెరికాకు చెందిన ‘టాగస్' సంస్థ.. ‘ఎర్గో ఫ్లిప్' పేరుతో స్మార్ట్ మౌస్ను తీసుకొచ్చింది. ఇంద
Sundar Pichai | టెక్నాలజీని లోతుగా అర్థం చేసుకుంటేనే టెక్ నిపుణులు పరివర్తన చెందగలరని, ఏదైనా సాధించగలరని తాను నమ్ముతానని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
టెక్నాలజీ సేవల సంస్థ అవెవా.. హైదరాబాద్లో తాజాగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. భారత్లో తన వ్యాపారాన్ని విస్తరించేక్రమంలో ఇక్కడ సెంటర్ను నెలకొల్పింది.
తరగతి గదిలో చెప్పే పాఠ్యాంశాలను అంధ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చేసే కొత్త సాంకేతికతను ట్రిపుల్ఐటీ బెంగళూరుకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు. దీని ద్వారా అధ్యాపకులు బోర్డుపై వివరించే అ�
వైద్య సాంకేతిక రంగంలో హైదరాబాద్లోని ఏఐజీ దవాఖాన మరో విప్లవం సృష్టించింది. ఆసియా, పసిఫిక్లోనే తొలిసారిగా ‘వివాస్కోప్' అనే సరికొత్త ఇన్స్టంట్ పాథాలజీ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Minister Jupalli | గంజాయి, మద్యం అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) సూచించారు.
దైనందిన జీవితంలోని దాదాపు అన్ని అంశాలూ టెక్నాలజీని అందిపుచ్చుకున్నట్టే.. జర్నలిజం కూడా అత్యంత వేగంగా డిజిటలైజ్ అవుతున్నది. నెట్వర్క్ జనరేషన్ మారేకొద్దీ.. న్యూస్ జనరేషన్కు మిల్లీసెకండ్ల సమయం కూడా
ప్రీమియం కార్ల తయారీ కంపెనీ.. ‘ఫెరారీ’కి ఉండే క్రేజే వేరు. ఆ సంస్థ నుంచి ఓ సరికొత్త హెడ్ఫోన్ విడుదలైంది. సంగీత ప్రియులే లక్ష్యంగా.. ‘బియోప్లే హెచ్95’ మాడల్ను మార్కెట్లో ప్రవేశపెట్టిందీ దిగ్గజ సంస్థ.
ఇటీవలే పీజీ పూర్తి చేసిన రామ్.. ఎంతో ఉత్సాహంతో మంచి ఉద్యోగం కోసం నగరంలోని ఓ వ్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లాడు. టిక్టాక్గా రెడీ అయి మంచిగా టక్ వేసుకొని నీట్గా టై కట్టుకొని స్మార్ట్ బాయ్లా ఉత్స�
పాతటైర్ల నుంచి నూనె తీసే పరిశ్రమల యజమానులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ త్రివేది సూచించారు. ఆ ఫ్యాక్టరీలు ప�
పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లోని శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రదర్శనలను నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస