వైద్య సాంకేతిక రంగంలో హైదరాబాద్లోని ఏఐజీ దవాఖాన మరో విప్లవం సృష్టించింది. ఆసియా, పసిఫిక్లోనే తొలిసారిగా ‘వివాస్కోప్' అనే సరికొత్త ఇన్స్టంట్ పాథాలజీ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Minister Jupalli | గంజాయి, మద్యం అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) సూచించారు.
దైనందిన జీవితంలోని దాదాపు అన్ని అంశాలూ టెక్నాలజీని అందిపుచ్చుకున్నట్టే.. జర్నలిజం కూడా అత్యంత వేగంగా డిజిటలైజ్ అవుతున్నది. నెట్వర్క్ జనరేషన్ మారేకొద్దీ.. న్యూస్ జనరేషన్కు మిల్లీసెకండ్ల సమయం కూడా
ప్రీమియం కార్ల తయారీ కంపెనీ.. ‘ఫెరారీ’కి ఉండే క్రేజే వేరు. ఆ సంస్థ నుంచి ఓ సరికొత్త హెడ్ఫోన్ విడుదలైంది. సంగీత ప్రియులే లక్ష్యంగా.. ‘బియోప్లే హెచ్95’ మాడల్ను మార్కెట్లో ప్రవేశపెట్టిందీ దిగ్గజ సంస్థ.
ఇటీవలే పీజీ పూర్తి చేసిన రామ్.. ఎంతో ఉత్సాహంతో మంచి ఉద్యోగం కోసం నగరంలోని ఓ వ్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లాడు. టిక్టాక్గా రెడీ అయి మంచిగా టక్ వేసుకొని నీట్గా టై కట్టుకొని స్మార్ట్ బాయ్లా ఉత్స�
పాతటైర్ల నుంచి నూనె తీసే పరిశ్రమల యజమానులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ త్రివేది సూచించారు. ఆ ఫ్యాక్టరీలు ప�
పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లోని శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రదర్శనలను నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస
మనవ జీవన ప్రయాణం సాంకేతికతతోనే ఆరంభమవుతుందని చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్నారు. చంద్రయాన్-3తో ప్రపంచ దేశాలకు ఇస్రో ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. బిట్స్ పిలానీ క్యాంపస్లో సోమవారం సెన్�
Minister Thummala | అన్ని రకాల పంటలకు తెలంగాణ నేల అనుకూలంగా ఉంటుంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఈ ప్రత్యేకత లేదని, సీజన్ల వారిగా ముందుగానే శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకు తగ్గట్టుగా రైతులను వ్యవసాయాన�
పార్శిళ్ల బుకింగ్లో చిల్లర సమస్యతోపాటు కమీషన్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు టీఎస్ఆర్టీసీ ఈ నెల 1 నుంచి బార్కోడ్, క్యూఆర్కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
చంద్రయాన్-3 విజయం నేపథ్యంలో రాకెట్ల తయారీకి సంబంధించి మనదేశ సైంటిస్టులు వాడిన టెక్నాలజీని తమతో పంచుకోవాలని అమెరికా కోరినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
గోడ వెనుక ఉండే వస్తువులను గుర్తించే కొత్త టెక్నాలజీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. వైఫై సిగ్నళ్ల ద్వారా ఈ టెక్నాలజీతో పక్కింటిపై నిఘా పెట్టవచ్చు.
చెత్తతో విద్యుత్తును ఉత్పత్తి చేయడం అద్భుతమని, హైదరాబాద్లోని చెత్తను జవహర్నగర్ డంపింగ్ యార్డ్కు తరలించి ఆధునిక టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించడం అభినందనీయమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమా�