ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లలో 16జీబీ, 32 జీబీ.. ఇలా ఇంటర్నల్ స్టోరేజ్ను అందించేవారు. కానీ మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ని ఎంత కావాలంటే అంత పెంచుకునే సదుపాయం కల్పించారు.
సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాక వెబ్సైట్ల స్వరూపమే మారిపోయింది. చాలా మంది వెబ్సైట్లను క్రియేట్ చేసి వాటితో డబ్బు సంపాదించాలని చూస్తున్నారు.
హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్లు వంటి గ్యాడ్జెట్స్ కొనాలని చూస్తున్నారా.. అయితే అమెజాన్ మీ కోసమే ఒక గొప్ప సేల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్లో భాగంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత
ప్రజల జీవితాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని మోదీ గురువారం చెప్పారు. సంగీతం, నృత్యం, కథలు చెప్పడం వంటి కళా రూపాల ద్వారా మరింత కరుణరస పూరితమైన భవిష్యత్తును నిర్మించాలని కంటెంట్ క్రియేటర�
సరుకు రవాణాలో అగ్రగామి సంస్థగా వెలుగొందడానికి డెలివరీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంట్లోభాగంగా తన పోటీ సంస్థయైన ఈకామ్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది.
టెక్నాలజీ అంటే ప్యాషన్గా భావించే వాళ్లకు, యాపిల్ ప్రొడక్ట్స్ అంటే క్రేజ్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్! యాపిల్ తన ఐప్యాడ్ ఎయిర్ సిరీస్లో మరో అప్గ్రేడ్ను తీసుకొచ్చింది. అదే ఐప్యాడ్ ఎయిర్ M3. కొత్త�
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా.. ఏదైనా ఒక్కటే లక్ష్యం అదే వ్యూస్, లైక్స్!! ఏం చేసైనా ఇవి తెచ్చుకోవాలి.. పాపులర్ అవ్వాలి. రెవెన్యూ సంపాదించాలి. అయితే, ప్రపంచాన్ని విప్లవాత్మకంగా ప్రభావితం చేసిన సోషల్ మీడ�
KTR | నూతన సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకోకుంటే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంటుందన్న�
ఇప్పుడన్నీ ఏఐ ముచ్చట్లే. ఏం కావాలన్నా.. ఓ కమాండ్ ఇస్తే చాలు. ఏఐ కావాల్సిన కంటెంట్ ఇచ్చేస్తుంది. తాజాగా ఈ OpenAI సరికొత్త ప్లాట్ ఫామ్ని తీసుకొచ్చింది. అదే Sora Turbo అనే కృత్రిమ మేధస్సు ఆధారిత వీడియో జనరేటర్. ఇప్ప�
PM Modi : గడిచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ వేశారని, అయితే చంద్రుడు, భూమి మధ్య ఉన్న దూరం కన్నా.. 8 రెట్లు అధికంగా ఆప్టికల్ ఫైబర్ను దేశవ్యాప్తంగా పరిచినట్లు ప్రధాని మోదీ తెలిపారు. గ్ల
పొద్దున లేవగానే ఒకటే ఉరుకులు పరుగులు. స్కూల్కి వెళ్లేందుకు పిల్లలు ఓవైపు.. ఆఫీస్కి రెడీ అవుతూ భార్యాభర్తలు మరోవైపు.. ఈ సమయంలో అందరికీ కావాల్సింది బ్రేక్ఫాస్ట్. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదో ఒకటి �
దేశీయ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ మరోసారి తన సత్తాను చాటింది. దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీల్లో హెచ్సీఎల్ తొలి స్థానంలో నిలిచిందని టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘ప్రపంచ అత్యుత్తమ కంపెనీలు
Flipkart Big Billion Days sale : సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ను ఆఫర్ చేయనున్నారు.
టెక్నాలజీని ఆధునీకరించడంతోపాటు ఉత్పత్తిని మరింత పెంచేందుకు దోహదపడే విధంగా నూతన ఎంఎస్ఎంఈ పాలసీని త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ చె