పొద్దున లేవగానే ఒకటే ఉరుకులు పరుగులు. స్కూల్కి వెళ్లేందుకు పిల్లలు ఓవైపు.. ఆఫీస్కి రెడీ అవుతూ భార్యాభర్తలు మరోవైపు.. ఈ సమయంలో అందరికీ కావాల్సింది బ్రేక్ఫాస్ట్. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదో ఒకటి �
దేశీయ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ మరోసారి తన సత్తాను చాటింది. దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీల్లో హెచ్సీఎల్ తొలి స్థానంలో నిలిచిందని టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘ప్రపంచ అత్యుత్తమ కంపెనీలు
Flipkart Big Billion Days sale : సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ను ఆఫర్ చేయనున్నారు.
టెక్నాలజీని ఆధునీకరించడంతోపాటు ఉత్పత్తిని మరింత పెంచేందుకు దోహదపడే విధంగా నూతన ఎంఎస్ఎంఈ పాలసీని త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ చె
అమెరికాలోని అత్యధిక భారతీయ విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నవి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్(స్టెమ్)కోర్సులే. 2.40లక్షల (22.7శాతం) మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, గణితం కోర్సుల్
ఒకప్పుడు ఇంటి గుట్టు ఈశ్వరుడికి కూడా తెలిసేది కాదు. అవతార పురుషుడైన రాముడికి కూడా రావణుడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవడానికి విభీషణుడి మాట సాయం అవసరమైంది. అప్పట్లో సమాచారం అంత పకడ్బందీగా ఉండేది.
Tech tips : ఆధార్ కార్డు ప్రస్తుతం అన్నింటికీ అతి ముఖ్యమైన డాక్యుమెంట్ అయ్యింది. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా ప్రతి దానికి ఆధార్ కార్డును సమర్పించాల్సిందే. అవసరమున్న ప్రతి
‘సంప్రదాయ కార్టూనిస్టు ఓ కాగితం మీద బొమ్మగీసి ప్రచురణకు పంపించే వారు.. ఇది గంటల సమయం పట్టేది.. ఇప్పుడు పదిహేను నిమిషాల్లోనే కార్టూన్లు గీయవచ్చు’ అని నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ అన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచం శరవేగంగా పరుగులు తీస్తున్నది. దీంతో మనిషి జీవనశైలి సమూలంగా మారిపోతున్నది. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు మన జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి.
నేటితరం ప్రొఫెషనల్ గేమర్లు, గ్రాఫిక్ డిజైనర్లకు.. మౌస్ నియంత్రణలో కచ్చితత్వం అవసరం. వారికి అనుకూలంగా ఉండేలా అమెరికాకు చెందిన ‘టాగస్' సంస్థ.. ‘ఎర్గో ఫ్లిప్' పేరుతో స్మార్ట్ మౌస్ను తీసుకొచ్చింది. ఇంద
Sundar Pichai | టెక్నాలజీని లోతుగా అర్థం చేసుకుంటేనే టెక్ నిపుణులు పరివర్తన చెందగలరని, ఏదైనా సాధించగలరని తాను నమ్ముతానని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
టెక్నాలజీ సేవల సంస్థ అవెవా.. హైదరాబాద్లో తాజాగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. భారత్లో తన వ్యాపారాన్ని విస్తరించేక్రమంలో ఇక్కడ సెంటర్ను నెలకొల్పింది.
తరగతి గదిలో చెప్పే పాఠ్యాంశాలను అంధ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చేసే కొత్త సాంకేతికతను ట్రిపుల్ఐటీ బెంగళూరుకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు. దీని ద్వారా అధ్యాపకులు బోర్డుపై వివరించే అ�