బ్యాక్టీరియాతో విద్యుత్తును ఉత్పత్తి చేసే అద్భుత సాంకేతికతను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అది కూడా వృథా నీటి నుంచే కరెంటును విజయవంతంగా ఉత్పత్తి చేశారు. జన్యుక్రమంలో మార్పులు చేసిన ఈ�
పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. సర్కారు దవాఖానలపై ప్రత్యేక దృష్టి సారించారు. భారీగా నిధులను మంజూరు చేస్తూ దవాఖాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు. అన్ని రకాల వైద్య పరికరాలు, �
టెక్నాలజీలో దేశం కొత్త పుంతలు తొక్కుతోందని, ప్రజా రవాణాలో సాంకేతికత తోడైతే ప్రమాదాలు 100 శాతం నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. సోమవారం బిట్స్ పిలానీ క్యాంపస్లో “టెక్నాలజీస్ ఫర్ అ�
దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతోపాటు ఐటీ, టెక్నాలజీ, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 65 వేల మార్క్ దిగువకు ప
శాస్త్ర సాంకేతికతతో ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వెంకటాపూర్లో ఉన్న అనురాగ్ యూనివర్స�
నేహ నర్ఖేడే.. అమెరికన్ సెల్ఫ్మేడ్ రిచెస్ట్ ఉమెన్-100 జాబితాలో స్థానం సంపాదించిన ప్రవాస భారతీయ మహిళ. ఆ వందమందిలో అతిపిన్న వయస్కురాలు కూడా తనే. నేహ వయసు ముప్పై ఎనిమిది. ఫోర్బ్స్ జాబితాలో ఎక్కడం నేహకు కొ�
ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.168.10 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.116.10 కోట్ల కంటే ఇది 45 శాతం అధ�
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద మార్కెటింగ్, టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఎలివేట్ ఎక్స్పోను ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజులపాటు ఈథోస్ ఇమాజినేషన్ నిర్వహిస్తున్న�
వ్యవసాయానికి మూస పద్ధతులను అవలంబించ డం సరికాదని, రైతులు నూతన టెక్నాలజీని ఉ పయోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సాగుకు నాణ్యమైన వస్తువులను ఎంచుకోవాలని, వాటిని ఒకటికి ర
సాంకేతిక పరిజ్ఞానం నిజమైన గేమ్ చేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో ఇక్కడ ఓ హోటల్ జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్�
Jayesh Ranjan | సాంకేతిక పరిజ్ఞానం(Technology ) నిజమైన గేమ్ ఛేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్(Jayesh Ranjan ) అన్నారు.
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో నానాటికీ పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రజలను నిరంతరం అప్రమత్తంగా ఉంచేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ స్టేట్ సైబ�
పశ్చిమ కనుమల్లో తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకొని బతుకుతున్న 62 రకాల జాతుల మొక్కలను గుర్తించినట్టు కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ తెలిపింది. డిసికేషన్ టాలరెంట్ వ్యాస్కూలర్ (డీటీ)గా పిలిచే ఇవి తమలోని 95 శాతం న
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.