మనవ జీవన ప్రయాణం సాంకేతికతతోనే ఆరంభమవుతుందని చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్నారు. చంద్రయాన్-3తో ప్రపంచ దేశాలకు ఇస్రో ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. బిట్స్ పిలానీ క్యాంపస్లో సోమవారం సెన్�
Minister Thummala | అన్ని రకాల పంటలకు తెలంగాణ నేల అనుకూలంగా ఉంటుంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఈ ప్రత్యేకత లేదని, సీజన్ల వారిగా ముందుగానే శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకు తగ్గట్టుగా రైతులను వ్యవసాయాన�
పార్శిళ్ల బుకింగ్లో చిల్లర సమస్యతోపాటు కమీషన్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు టీఎస్ఆర్టీసీ ఈ నెల 1 నుంచి బార్కోడ్, క్యూఆర్కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
చంద్రయాన్-3 విజయం నేపథ్యంలో రాకెట్ల తయారీకి సంబంధించి మనదేశ సైంటిస్టులు వాడిన టెక్నాలజీని తమతో పంచుకోవాలని అమెరికా కోరినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
గోడ వెనుక ఉండే వస్తువులను గుర్తించే కొత్త టెక్నాలజీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. వైఫై సిగ్నళ్ల ద్వారా ఈ టెక్నాలజీతో పక్కింటిపై నిఘా పెట్టవచ్చు.
చెత్తతో విద్యుత్తును ఉత్పత్తి చేయడం అద్భుతమని, హైదరాబాద్లోని చెత్తను జవహర్నగర్ డంపింగ్ యార్డ్కు తరలించి ఆధునిక టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించడం అభినందనీయమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమా�
బ్యాక్టీరియాతో విద్యుత్తును ఉత్పత్తి చేసే అద్భుత సాంకేతికతను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అది కూడా వృథా నీటి నుంచే కరెంటును విజయవంతంగా ఉత్పత్తి చేశారు. జన్యుక్రమంలో మార్పులు చేసిన ఈ�
పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. సర్కారు దవాఖానలపై ప్రత్యేక దృష్టి సారించారు. భారీగా నిధులను మంజూరు చేస్తూ దవాఖాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు. అన్ని రకాల వైద్య పరికరాలు, �
టెక్నాలజీలో దేశం కొత్త పుంతలు తొక్కుతోందని, ప్రజా రవాణాలో సాంకేతికత తోడైతే ప్రమాదాలు 100 శాతం నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. సోమవారం బిట్స్ పిలానీ క్యాంపస్లో “టెక్నాలజీస్ ఫర్ అ�
దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతోపాటు ఐటీ, టెక్నాలజీ, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 65 వేల మార్క్ దిగువకు ప
శాస్త్ర సాంకేతికతతో ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వెంకటాపూర్లో ఉన్న అనురాగ్ యూనివర్స�
నేహ నర్ఖేడే.. అమెరికన్ సెల్ఫ్మేడ్ రిచెస్ట్ ఉమెన్-100 జాబితాలో స్థానం సంపాదించిన ప్రవాస భారతీయ మహిళ. ఆ వందమందిలో అతిపిన్న వయస్కురాలు కూడా తనే. నేహ వయసు ముప్పై ఎనిమిది. ఫోర్బ్స్ జాబితాలో ఎక్కడం నేహకు కొ�
ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.168.10 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.116.10 కోట్ల కంటే ఇది 45 శాతం అధ�
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద మార్కెటింగ్, టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఎలివేట్ ఎక్స్పోను ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజులపాటు ఈథోస్ ఇమాజినేషన్ నిర్వహిస్తున్న�
వ్యవసాయానికి మూస పద్ధతులను అవలంబించ డం సరికాదని, రైతులు నూతన టెక్నాలజీని ఉ పయోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సాగుకు నాణ్యమైన వస్తువులను ఎంచుకోవాలని, వాటిని ఒకటికి ర