ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నుంచి ఎదురయ్యే ముప్పు, టెక్నాలజీ దుర్వినియోగంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) టాప్ టెక్నాలజీ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఐఏ), డిజిటలైజేషన్ తదితర నవ టెక్నాలజీల కారణంగా వచ్చే ఐదేండ్లలో ప్రపంచవ్యాప్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు అదృశ్యమైపోతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది. ప్రప�
Minister Jagadish Reddy | మారుతూ వస్తున్న సాంకేతికతకు అనుగుణంగా న్యాయవాదులు స్టడీ చెయ్యాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కోర్టులో జరిగిన న్యాయవాదుల వార్షికోత్సవ
సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఒక్కటైతే టెక్నాలజీలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు.
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం రంగ షేర్లలో క్రయ విక్రయాలు జరగడంతో వరుసగా తొమ్మిది రోజులుగా లాభపడిన సూచీలు భారీగా నష్టపోయాయి.
ఇప్పుడంతా అంతరిక్ష పర్యాటకానిదే హవా. నాసా, స్పేస్ ఎక్స్, అమెజాన్ సహా పలు సంస్థలు రోదసిలోకి ఔత్సాహికులను పంపుతుండగా, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలు స్వేచ్ఛాయుత భావప్రకటనా సాధనాలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రజల మధ్య స్నేహ సంబంధాల నిలయంగా గుర్తింపు పొందాయి.
ప్రపంచాన్ని పాలించేది మనుషులు కాదు, మనిషుల ఆలోచనలే! దీని విస్తృత అన్వయాన్నిఅవలోకిస్తే.. రాష్ట్రం, దేశం, యావత్ ప్రపంచాన్ని మనుషుల్లో జనించే ఆలోచనలే పాలిస్తాయి.
వైద్యరంగంలో సిబ్బంది కొరతను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక వ్యవస్థలతో కొంత తీర్చవచ్చని, ఆటోమేషన్ మరో ప్రత్యామ్నాయమని యాపిల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్) డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్�
ఇంటర్ ఫెయిలైన ఓ వ్యక్తి ఊరిలో వ్యవసాయం చేసుకొంటున్నాడు. తనకు ఊరిలో ఉన్న 200 గజాల జాగాలో మంచి ఇల్లు కట్టుకోవాలనేది కల. ఒక రోజు సెకండ్హ్యాండ్లో కొనుక్కొన్న