వైద్యరంగంలో సిబ్బంది కొరతను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక వ్యవస్థలతో కొంత తీర్చవచ్చని, ఆటోమేషన్ మరో ప్రత్యామ్నాయమని యాపిల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్) డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్�
ఇంటర్ ఫెయిలైన ఓ వ్యక్తి ఊరిలో వ్యవసాయం చేసుకొంటున్నాడు. తనకు ఊరిలో ఉన్న 200 గజాల జాగాలో మంచి ఇల్లు కట్టుకోవాలనేది కల. ఒక రోజు సెకండ్హ్యాండ్లో కొనుక్కొన్న
ఉన్నత విద్యలో మహిళల నమోదు పెంచడం, డ్రాపౌట్ రేటును తగ్గించడంలో భాగంగా సావిత్రిబాయి ఫూలే సింగిల్ గర్ల్చైల్డ్ ఫెలోషిప్ల నిబంధలను సవరించినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడా�
నానో ఫిల్టరైజేషన్ నీటిలో మినరల్స్ కూడా పుష్కలంగానే ఉంటాయి. ప్రధానమైన క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫాస్పరస్తోపాటు మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు నీటిలో వృద్ధి చెందేలా డెవలప్ చేశారు.
తెలంగాణలోని యూనివర్సిటీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఐఐటీ హైదరాబాద్ ఆయా వర్సిటీలతో కలిసి పనిచేయాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కా�
CJI DY Chandrachud | కోర్టులు వివాదాల పరిష్కారానికే కాదు.. న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. జడ్జిలు కేసుల సంఖ్య కంటే తీర్పుల నాణ్యతకు
మున్సిపాలిటీల్లో ఇండ్ల లెక్క పక్కగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన భువన్యాప్లో బల్దియా పరిధిలోని ఇండ్లు, వ్యాపారవాణిజ్య సముదాయాలకు సంబంధించిన వివరాల నమోదు ప్రక�
ఎమర్జింగ్ టెక్నాలజీతో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహారిస్తున్నదని ఐటీ నిపుణురాలు రమాదేవి లంక చెప్పారు. ఢిల్లీ వేదికగా ఈ నెల 19న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా సమ్మిట్-22
టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు చేస్తూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, అందుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్లు తీసుకున్న చొరవే ప్రధాన కారణమని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు.
నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు అందిపుచ్చు కుంటున్నారు. లాఠీకంటే టెక్నాలజీతోనే మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. గతంలో మాదిరిగా లాఠీలకు పనిచెప్పడం.. రివాల్వర్ గురిపెట్టడం.. థర్డ్ డిగ్రీ ప్ర�
సిగ్నలింగ్, కమ్యూనికేషన్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో భారతీయ రైల్వేలు ముందంజలో ఉన్నాయని న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు సభ్యులు
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖలో వినియోగిస్తున్న నూతన టెక్నాలజీపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులకు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్కుమార్ సూచించారు.