ఇప్పుడంతా అంతరిక్ష పర్యాటకానిదే హవా. నాసా, స్పేస్ ఎక్స్, అమెజాన్ సహా పలు సంస్థలు రోదసిలోకి ఔత్సాహికులను పంపుతుండగా, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలు స్వేచ్ఛాయుత భావప్రకటనా సాధనాలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రజల మధ్య స్నేహ సంబంధాల నిలయంగా గుర్తింపు పొందాయి.
ప్రపంచాన్ని పాలించేది మనుషులు కాదు, మనిషుల ఆలోచనలే! దీని విస్తృత అన్వయాన్నిఅవలోకిస్తే.. రాష్ట్రం, దేశం, యావత్ ప్రపంచాన్ని మనుషుల్లో జనించే ఆలోచనలే పాలిస్తాయి.
వైద్యరంగంలో సిబ్బంది కొరతను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక వ్యవస్థలతో కొంత తీర్చవచ్చని, ఆటోమేషన్ మరో ప్రత్యామ్నాయమని యాపిల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్) డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్�
ఇంటర్ ఫెయిలైన ఓ వ్యక్తి ఊరిలో వ్యవసాయం చేసుకొంటున్నాడు. తనకు ఊరిలో ఉన్న 200 గజాల జాగాలో మంచి ఇల్లు కట్టుకోవాలనేది కల. ఒక రోజు సెకండ్హ్యాండ్లో కొనుక్కొన్న
ఉన్నత విద్యలో మహిళల నమోదు పెంచడం, డ్రాపౌట్ రేటును తగ్గించడంలో భాగంగా సావిత్రిబాయి ఫూలే సింగిల్ గర్ల్చైల్డ్ ఫెలోషిప్ల నిబంధలను సవరించినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడా�
నానో ఫిల్టరైజేషన్ నీటిలో మినరల్స్ కూడా పుష్కలంగానే ఉంటాయి. ప్రధానమైన క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫాస్పరస్తోపాటు మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు నీటిలో వృద్ధి చెందేలా డెవలప్ చేశారు.
తెలంగాణలోని యూనివర్సిటీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఐఐటీ హైదరాబాద్ ఆయా వర్సిటీలతో కలిసి పనిచేయాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కా�
CJI DY Chandrachud | కోర్టులు వివాదాల పరిష్కారానికే కాదు.. న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. జడ్జిలు కేసుల సంఖ్య కంటే తీర్పుల నాణ్యతకు