పోలీసు ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియమక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు చెప్పారు. వీలైనంత వరకు ప్రతి దశలోనూ సాంకేతికతను విన
Words | ‘ఎవరో ఒకరు సృష్టించకపోతే పదాలు ఎలా పుడతాయ్? వేసెయ్ ఓ వీరతాడు’ అంటారు ఎస్వీ రంగారావు ‘మాయాబజార్’లో. ఆ మాటా నిజమే. కొత్త ఆవిష్కరణలు, కొత్త వస్తువులు, కొత్త సంబంధాలు, కొత్త ఆలోచనలు .. కొత్త పదాలను పుట్ట�
వ్యవసాయం, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం, ఉష్ణోగ్రతలు అధికమవుతుండడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి. దీంతో ఏ ప్రాంతంలో
ప్రపంచవ్యాప్తంగా ప్రతీవారం సగటున 10 లక్షల పాస్వర్డ్లు హ్యాక్కు గురవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే ఎక్కువని పేర్కొంటున్నాయి. అయితే, ఫో
ఐటీ రంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక విప్లవంగా కొనియాడబడుతున్న మెటావర్స్ టెక్నాలజీని వినియోగించి తెలంగాణ స్పేస్టెక్
ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో మనకు ఏం కావాలన్నా గూగుల్ను అడిగేస్తున్నాం. ఇలాంటి సమయంలో ఆన్లైన్ భద్రత లేకుంటే చాలా ప్రమాదం. అందుకే భారత యువతకు ఇంటర్నెట్ భద్రత నేర్పేందుకు తాజాగా ఒక చాట్బోట్ను అందుబాటుల�
దేశీ స్మార్ట్వాచ్ కంపెనీ ఫైర్బోల్ట్ భారత్ మార్కెట్లో తన పోర్ట్పోలియోను విస్తరించింది. ఫైర్బోల్ట్ ఇన్క్రెడిబుల్ పేరుతో భారీ అమోల్డ్ డిస్ప్లేతో న్యూ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది.
కొవిడ్-19 సహా అన్నిరకాల వైరస్లను క్షణాల్లో చంపగలిగే అద్భుత పరికరాన్ని ఆవిష్కరించాడు తెలంగాణవాసి మండాజి నర్సింహాచారి. దానిపేరు ‘ఇన్స్టా షీల్డ్'. ఇందులో వాడిన టెక్నాలజీకి సీసీఎంబీ అనుమతి లభించడం, ఇలాం
ప్రఖ్యాత సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ ఉండదు. అయితే ఇది కావాలని చాలా మంది ప్రముఖులు చాలా కాలంగా ట్విట్టర్ను అభ్యర్థిస్తున్నారు. ఇటీవల ట్విట్టర్లో భారీగా షేర్లు కొన్ని ప్రపంచ కుబేరుడు �
శాస్త్ర, సాంకేతిక రంగంలో మున్ముందు సమూల మార్పులు వస్తాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. రానున్న 15 ఏండ్లలో భారత్ ఈ రంగంలో అగ్రస్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డ
మొబైల్ టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ఒకడుగు ముందుండే యాపిల్ సంస్థ.. తాజాగా మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో అందరూ మాస్కులు ధరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంల
Whatsapp | ముప్పై ఏండ్ల క్రితం… ఇల్లు ఎంత ఇరుకుగా ఉన్నా, మూడు తరాలూ కలిసి ఉండేవి. ప్రయాణం ఎంత కష్టమైనా, బంధువుల రాకపోకలు సాగేవి. ఆదాయపు లెక్కలు లేకుండా అనుబంధాలు కొనసాగేవి! అప్పట్లో సలహా ఇచ్చేందుకు, కష్టంలో ఓదా�