ఉన్నత విద్యలో మహిళల నమోదు పెంచడం, డ్రాపౌట్ రేటును తగ్గించడంలో భాగంగా సావిత్రిబాయి ఫూలే సింగిల్ గర్ల్చైల్డ్ ఫెలోషిప్ల నిబంధలను సవరించినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడా�
నానో ఫిల్టరైజేషన్ నీటిలో మినరల్స్ కూడా పుష్కలంగానే ఉంటాయి. ప్రధానమైన క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫాస్పరస్తోపాటు మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు నీటిలో వృద్ధి చెందేలా డెవలప్ చేశారు.
తెలంగాణలోని యూనివర్సిటీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఐఐటీ హైదరాబాద్ ఆయా వర్సిటీలతో కలిసి పనిచేయాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కా�
CJI DY Chandrachud | కోర్టులు వివాదాల పరిష్కారానికే కాదు.. న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. జడ్జిలు కేసుల సంఖ్య కంటే తీర్పుల నాణ్యతకు
మున్సిపాలిటీల్లో ఇండ్ల లెక్క పక్కగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన భువన్యాప్లో బల్దియా పరిధిలోని ఇండ్లు, వ్యాపారవాణిజ్య సముదాయాలకు సంబంధించిన వివరాల నమోదు ప్రక�
ఎమర్జింగ్ టెక్నాలజీతో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహారిస్తున్నదని ఐటీ నిపుణురాలు రమాదేవి లంక చెప్పారు. ఢిల్లీ వేదికగా ఈ నెల 19న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా సమ్మిట్-22
టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు చేస్తూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, అందుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్లు తీసుకున్న చొరవే ప్రధాన కారణమని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు.
నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు అందిపుచ్చు కుంటున్నారు. లాఠీకంటే టెక్నాలజీతోనే మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. గతంలో మాదిరిగా లాఠీలకు పనిచెప్పడం.. రివాల్వర్ గురిపెట్టడం.. థర్డ్ డిగ్రీ ప్ర�
సిగ్నలింగ్, కమ్యూనికేషన్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో భారతీయ రైల్వేలు ముందంజలో ఉన్నాయని న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు సభ్యులు
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖలో వినియోగిస్తున్న నూతన టెక్నాలజీపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులకు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్కుమార్ సూచించారు.
వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన వంద పడకల దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెం
విజ్ఞానాన్ని అందించే ల్రైబ్రరీల ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరుగునపడిన, శిథిలావస్థకు చేరిన లైబ్రరీలను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నది. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున�
టెక్నాలజీ రంగంలో స్త్రీలు వెనుకబడి ఉన్నారు. ఆవిష్కరణలలో ఆ వెనుకబాటు ఇంకా ఎక్కువ. కానీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో మగవాళ్ల కంటే చాలా ముందున్నది తెలంగాణ ఆడబిడ్డ ఆశ్రయా రావు. ‘లాంచ్ హౌజ్యాక్సెలరేటర్ ప్
భవిష్యత్తు అంతా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ డాటాదేనని, అన్ని రంగాల్లోకు విస్తరించేందుకు కావాల్సిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. అయితే జియోస్పేషియల్తో సవాళ్లు కూడా �