వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన వంద పడకల దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెం
విజ్ఞానాన్ని అందించే ల్రైబ్రరీల ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరుగునపడిన, శిథిలావస్థకు చేరిన లైబ్రరీలను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నది. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున�
టెక్నాలజీ రంగంలో స్త్రీలు వెనుకబడి ఉన్నారు. ఆవిష్కరణలలో ఆ వెనుకబాటు ఇంకా ఎక్కువ. కానీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో మగవాళ్ల కంటే చాలా ముందున్నది తెలంగాణ ఆడబిడ్డ ఆశ్రయా రావు. ‘లాంచ్ హౌజ్యాక్సెలరేటర్ ప్
భవిష్యత్తు అంతా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ డాటాదేనని, అన్ని రంగాల్లోకు విస్తరించేందుకు కావాల్సిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. అయితే జియోస్పేషియల్తో సవాళ్లు కూడా �
కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఆర్థికమాంద్యం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నది. ఇలాంటి కష్ట సమయంలో కూడా విశ్వనగరం అయిన మన హైదరాబాద్ అవకాశాలకు చిరునామాగా మారింది. మల్టి నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో పెట్�
Re release Movies | రీ రిలీజ్లు పాత మాట! నలుపు-తెలుపు సినిమాలు రంగులు అద్దుకోవడమూ పాత ముచ్చటే! రీమాస్టరింగ్ ఇప్పుడు నయా ట్రెండ్. పాత సినిమాలకు డిజిటల్ మరమ్మతు చేసే ప్రక్రియ ఇది. రంగుల్లో గాఢత రంగరించి, మాటల్లో నాణ�
సైదాబాద్ కొత్త పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ. 4 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో చేపట్టిన పనులు చివరి దశకు చేరాయి. పాత పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరటంతో దాన్ని కూల్�
Online Games | కొవిడ్ దెబ్బకు ఇండియాలో ఆన్లైన్ ఆటలకు బూమ్ వచ్చింది. ఆడేవాళ్లే కాదు ఆటలు అభివృద్ధి చేసే కంపెనీలు కూడా జోష్ మీదున్నాయి. గేమ్ల డౌన్లోడ్ ఎలా పెరిగిందో… కంపెనీల ఆదాయం కూడా అంతే స్థాయిలో పెరిగ
ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాల్లో 5జీ ప్రభ వెలిగిపోతున్నది. కొవిడ్ అడ్డు పడకపోతే మనకూ ఆ అనుభవం దక్కేది. ఈ సరికొత్త సాంకేతికత రాక ఆలస్యమైనా, రావడం మాత్రం గ్యారంటీ! అసలు ఇంతకీ ఈ సమాచార విప్లవం ఎప్పుడు �
అధిక సాంద్రత విధానం, ఒకే కాపులో కోతకు వచ్చే పత్తి (సింగిల్ పిక్) సాగును ప్రోత్సహించాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు.
పోలీస్ విధుల్లో మరింత పారదర్శకతను తెచ్చేలా సాంకేతికత జోడింపుపై పోలీస్శాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే టీఎస్కాప్ మొబైల్యాప్లో చాలావరకు రోజువారీ విధులకు సంబంధించి కార్యకలాపాలు
ఏప్రిల్ నెలలో మొత్తమ్మీద 16 లక్షలపైగా వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు ప్రముఖ కంపెనీ వాట్సాప్ వెల్లడించింది. భారత్లో కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉన్న డిజిటల్ క