NEET Aspirant Raped | నీట్ కోచింగ్ సెంటర్ టీచర్లు ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. మరో విద్యార్థినిని ఒక టీచర్ లైంగికంగా వేధించిన వీడియో క్లిప్ సోషల్ మీ�
కరీంనగర్ జిల్లాలోని నాలుగు అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో 777 కేంద్రాలుండగా, వీటిలో 752 మెయిన్, 25 మినీ సెంటర్లు ఉన్నాయి. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మినీ సెంటర్లను అప్గ్రేడ్ చేయాలని సూ�
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గస్థానంతోపాటు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల పదవ�
ఉపాధ్యాయుల జీపీఎఫ్ వివరాలను ఆన్లైన్లో ఉంచాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పంచాయతీరాజ్ సెక్రటరీని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్న య్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా కలిసి
అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కామారెడ్డి కలెక్టర్ ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు పంగానామాలు పెట్టి.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎడాపెడా జారీ చేసిన సిఫార్సు లేఖలను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ రద్
Harish Rao | సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ఏ ప్రభుత్వమైనా చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పని చేస్తుంటుంది. విధానపరమైన మార్గదర్శకాలు జారీ చేసి వాటిని కచ్చితంగా అమలు చేస్తుంటుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన కొనసాగు�
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. పాలకుర్తి మండలం టీఎస్కే తండాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బడులను సగంపూటే నడపనున్నది. అది ఒక్క రోజు.. రెండు రోజులు కాదు ఏకంగా మూడు వారాలు. ఇప్పటికే సర్కారు స్కూళ్లపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతుండగా, స్కూళ్లను పూర�
ఇది వరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) చదివితే టీచర్ ఉద్యోగం పక్కా.. కానిప్పుడు నిరుద్యోగం పక్కా అన్నట్టుగా పరిస్థితులున్నాయి. బీఈడీ చదవడమే అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. టీచర్లకు పదోన్నతులు కల్ప
కులగణన సర్వేను ఉదయం పూట మాత్రమే చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టంచేశాయి. రెండుపూటలా సర్వేచేయడం కుదరని ముఖ్యంగా సాయంత్రం పూట సర్వే చేయలేమని ప్రభుత్వానికి తెలిపాయి. కులగణనపై ఉపాధ్యాయుల సహకారాన్ని కోరుత�