పరస్పర బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ఉపాధ్యాయులకు కొత్త చిక్కులొచ్చి పడుతున్నాయి.
ముందుగా అంగీకరించిన వారిలో కొంత మంది ఇప్పుడు వెనుకడుగు వేస్తుండడం.. మరికొంత మంది కొత్త
కండీషన్లను తెరపైకి తెస
అమ్మలే చదువులమ్మలుగా స్థానం సంపాదించారు. రాష్ట్రంలోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేవారిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. మొత్తం టీచర్లలో 63శాతం మహిళలే ఉండటం విశేషం. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా 74శాతం మంది
స్పౌజ్ బదిలీల్లో జాప్యం కారణంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్లో నిరాశ నెలకొంది. జీవో 317 అమలులో భాగంగా భార్యాభర్తలైన ఉపాధ్యాయులను వేర్వేరు జిల్లాలు, జోన్లకు కేటాయించి మూడేళ్లు గడిచింది. కాంగ్రెస్ ప్రభుత
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు ఉపాధ్యాయులపై అధికారులు సస్పెన్షన్ వేటు వేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట�
‘తెగేదాక లాగొద్దు.. ఉద్యోగాలు ఊడుతయ్.. జీవో 16ను హైకోర్టు కొట్టివేసింది. న్యాయపరంగా సాధ్యం కాదు. కొత్త నోటిఫికేషన్ ఇస్తే.. కొత్త వారికే అవకాశాలు దక్కుతాయి.. అందుకని సమ్మె విరమించండి’ అంటూ 19 రోజులుగా సమ్మెల�
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొత్త చిచ్చు మొదలైంది. డిప్యూటేషన్పై ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు రావడంతో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కేజీబీవీల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమ డిమాండ్ల సాధనకు
మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేం ద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ గా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్�
విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం తన నివాసంలో ఎస్టీయూ 2025 డైరీ, క్యాలెండర్ను సంఘం నాయకులతో కలిసి ఆవిషరించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్య�
Telangana | యాదాద్రి భువనగిరి జిల్లాలో దీర్ఘకాలికంగా విధులకు డుమ్మా కొడుతున్న 16 మంది టీచర్లపై వేటు పడింది. వారిని సర్వీస్ నుంచి తొలగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
పరీక్షలు దగ్గర పడుతున్నాయి.. టీచర్లు లేకపోతే పాఠాలు ఎవరు చెబుతారు.. పరీక్షలు ఎలా రాయాలని బాలానగర్ కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు అధికారులను నిలదీశారు. శనివారం పాఠశాల, కళాశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు.
దేశ భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక అని పలువురు వక్తలు స్పష్టం చేశారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర 6వ విద్య, వైజ్ఞానిక మహాసభల వేదికపై ఈ అభిప్రాయం వ్యక్తం
“మా టీచర్లే మాకు కావాలి.. డిప్యూటేషన్ టీచర్లు వద్దు’ అంటూ కసూర్బాగాంధీ పాఠశాలల విద్యార్థులు శనివారం నిరసనలు చేపట్టారు. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు గత కొన్�