Badibata | చిగురుమామిడి, ఏప్రిల్ 21: మండలంలోని కొండాపూర్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోత్ కిషన్ నాయక్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ గుడాల రజిత ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రవేశం కోసం సోమవారం �
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 51% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) డిమాండ్ చేసింది. రెండో వేతన సవరణ రిపోర్టును ప్రభుత్వం త్వరగా తెప్పించుకుని అ
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు హెచ్
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనాన్ని హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ చేత రోజుకు 50 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నట్టు టీచర్లు ఆరోపిస్తున్నారు.
పదో తరగతి స్పాట్లో రిపోర్ట్ చేయని 65 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ డీఈవో సోమశేఖరశర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాల్యుయేషన్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రిపోర్ట్ చేయకుండ�
టాస్ మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్ పోస్టులో అక్రమంగా నియమితులైన (జడ్పీహెచ్ఎస్ మూసాపేట ఎస్ఏ ఇంగ్లీష్) ఉపాధ్యాయుడు ఎం.శివయ్యను తొలగించి ప్రభుత్వ యాజమాన్య పరిధిలో అర్హులైన స్కూల్ అసిస్టెంట్ను నియమించ�
Teachers | అసెంబ్లీలో విద్యాశాఖ బడ్జెట్పై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉపాధ్యాయులను కించ పరిచే విధంగా మాట్లాడటం సరికాదని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు, ప్రధాన కార్య�
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సరికొత్త సాంకేతిక విప్లవం. ఇలాంటి ఏఐ పాఠాలను విద్యాశాఖ సర్కారు బడుల్లోని విద్యార్థులకు పరిచయం చేయనున్నది. సంబంధించిన పాఠాలను టీచర్ల చేత చెప్పించనున్నది.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమానికి పూనుకున్నది.